ఉమెన్ సాఫ్ట్‌వేర్ టెక్కీని చంపేసిన ఆన్‌లైన్ రమ్మీ క్రీడ

Webdunia
మంగళవారం, 7 జూన్ 2022 (15:06 IST)
తమిళనాడు రాష్ట్ర రాష్ట్ర రాజధాని చెన్నైలో ఓ విషాదం జరిగింది. ఆన్‌లైన్ రమ్మీకి ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆన్‌లైన్ గేమ్స్ మత్తులో పడిన ఈ మహిళ బలవన్మరణానికి పాల్పడింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
చెన్నైకు చెందిన భవానీ అనే ఓ మహిళా టెక్కీ ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నారు. ఆమె ఇంటి నుంచి ఆఫీసుకు వెళ్లే సమయంలో ఆన్‌లైన్ రమ్మీగేమ్ ఆడటం ఓ అలవాటుగా మారింది. ఇది ఓ వ్యసనంగా మారిపోయింది. దీంతో రమ్మీ గేమ్ కోసం తన సోదరుల నుంచి రూ.3 లక్షల డబ్బును అప్పుగా తీసుకున్నారు. 
 
దీంతోపాటు తన వద్ద ఉన్న 20 తులాల బంగారాన్ని కూడా విక్రయించింది. అంతేకాకుండా, అందిన చోటల్లా అప్పులు చేసింది. ఈ అప్పులు పెరిగిపోవడంతో పాటు వాటిని తిరిగి చెల్లించేలని పరిస్థితి ఏర్పడటంతో దిక్కుతోచని స్థితిలో భవానీ ఆత్మహత్యే శరణ్యమని భావించి ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై చెన్నై మణలి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపగా, ఆన్‌‍లైన్ రమ్మీకి బానిసగా మారి ఈ దారుణానికి పాల్పడినట్టు తేలింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments