Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉమెన్ సాఫ్ట్‌వేర్ టెక్కీని చంపేసిన ఆన్‌లైన్ రమ్మీ క్రీడ

Webdunia
మంగళవారం, 7 జూన్ 2022 (15:06 IST)
తమిళనాడు రాష్ట్ర రాష్ట్ర రాజధాని చెన్నైలో ఓ విషాదం జరిగింది. ఆన్‌లైన్ రమ్మీకి ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆన్‌లైన్ గేమ్స్ మత్తులో పడిన ఈ మహిళ బలవన్మరణానికి పాల్పడింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
చెన్నైకు చెందిన భవానీ అనే ఓ మహిళా టెక్కీ ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నారు. ఆమె ఇంటి నుంచి ఆఫీసుకు వెళ్లే సమయంలో ఆన్‌లైన్ రమ్మీగేమ్ ఆడటం ఓ అలవాటుగా మారింది. ఇది ఓ వ్యసనంగా మారిపోయింది. దీంతో రమ్మీ గేమ్ కోసం తన సోదరుల నుంచి రూ.3 లక్షల డబ్బును అప్పుగా తీసుకున్నారు. 
 
దీంతోపాటు తన వద్ద ఉన్న 20 తులాల బంగారాన్ని కూడా విక్రయించింది. అంతేకాకుండా, అందిన చోటల్లా అప్పులు చేసింది. ఈ అప్పులు పెరిగిపోవడంతో పాటు వాటిని తిరిగి చెల్లించేలని పరిస్థితి ఏర్పడటంతో దిక్కుతోచని స్థితిలో భవానీ ఆత్మహత్యే శరణ్యమని భావించి ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై చెన్నై మణలి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపగా, ఆన్‌‍లైన్ రమ్మీకి బానిసగా మారి ఈ దారుణానికి పాల్పడినట్టు తేలింది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments