Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లికి సరిగ్గా వైద్యం చేయలేదు.. డాక్టర్‌ను కత్తితో ఏడుసార్లు పొడిచాడు..

సెల్వి
బుధవారం, 13 నవంబరు 2024 (15:57 IST)
చెన్నైలోని కలైంజ్ఞర్ సెంటినరీ ఆసుపత్రిలో ప్రభుత్వ వైద్యుడు డాక్టర్ బాలాజీ జగన్నాథన్‌ను పేషెంట్ కుమారుడు కత్తితో దాడి చేశాడు. గతంలో కీమోథెరపీ చేయించుకున్న తన తల్లికి ఆస్పత్రిలో సరైన వైద్యం అందించడం లేదనే కోపంతో డాక్టర్‌పై విఘ్నేష్ అనే వ్యక్తికి దాడికి పాల్పడ్డాడు. వైద్యుడిని కత్తితో ఏడు సార్లు పొడిచి తీవ్రంగా గాయపర్చాడు. చెన్నైలోని కలైంజ్ఞర్ సెంటినరీ ఆసుపత్రిలోని కేన్సర్ వార్డులో ఈ ఘటన జరిగింది. 
 
వివరాల్లోకి వెళితే.. చెన్నైలోని కలైంజ్ఞర్ సెంటినరీ ఆసుపత్రిలో ప్రభుత్వ వైద్యుడు డాక్టర్ బాలాజీ జగన్నాథన్‌ను ఒక రోగి కుమారుడు కత్తితో ఏడుసార్లు పొడిచాడు. డాక్టర్ బాలాజీ జగన్నాథన్ ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. చెన్నైకి చెందిన నిందితుడు విఘ్నేష్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments