Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ రైలులో ఏసీ కోచ్‌లో అది పనిచేయలేదు.. ఊపిరి పీల్చుకోవడానికి..?

Webdunia
సోమవారం, 19 సెప్టెంబరు 2022 (22:22 IST)
brindhavan Express
చెన్నై నుంచి బెంగళూరు వెళ్తున్న బృందావన్ ఎక్స్‌ప్రెస్ రైలులో జనరేటర్ పనిచేయకపోవడంతో ఏసీ కంపార్ట్‌మెంట్‌లో ఏసీలు మొరాయించాయి. దీంతో రెండు గంటలపాటు రైలు నిలిచిపోయింది. ఫలితంగా ప్రయాణీకులు ఊపిరి పీల్చుకోవడానికి నానా తంటాలు పడ్డారు.  
 
బృందావన్ ఎక్స్‌ప్రెస్ ప్రతిరోజూ చెన్నై నుండి బయలుదేరి బెంగళూరు చేరుకుంటుంది. జొల్లార్‌పేట మీదుగా వెళ్లే ఈ రైలు ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ముఖ్యంగా ఏపీ కంపార్ట్‌మెంట్ పూర్తిగా ముందుగానే బుక్ చేయబడి ఉంటుంది.
 
ఈ నేపథ్యంలో ఉన్నట్టుండి.. బృందావన్ ఎక్స్‌ప్రెస్‌లో జనరేటర్ పనిచేయకపోవడంతో ఏసీ కంపార్ట్‌మెంట్ పనిచేయలేదు. దీంతో కంపార్ట్‌మెంట్ నుంచి బయటి గాలి లోపలికి రాకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకోలేకపోయారు.
 
ప్రయాణీకుల ఫిర్యాదు మేరకు మెకానికల్ విభాగం జనరేటర్‌ను బాగు చేసింది. దీంతో రెండు గంటల తర్వాత ప్రయాణీకులు ఊపిరిపీల్చుకున్నారు. ఇంకా రైలు ఆలస్యం కావడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ANR: మళ్ళీ తెరమీద 68 సంవత్సరాల మాయాబజార్ రీరిలీజ్

ఆకట్టుకుంటోన్న విజయ్ ఆంటోనీ కొత్త చిత్రం లాయర్ టైటిల్ పోస్టర్

Cannes 2025 : కేన్స్ లో ఎం4ఎం చిత్రం స్క్రీనింగ్, మోహన్, జో శర్మకు రెడ్ కార్పెట్‌ గౌరవం

Pawan: పవన్ గారికి నటనేకాదు వయొలిన్ వాయించడమూ, బుక్ రీడింగ్ తెలుసు : ఎం.ఎం. కీరవాణి

War2 teser: వార్ 2 టీజర్ వచ్చేసింది - రా ఏజెంట్ల మధ్య వార్ అంటూ కథ రిలీవ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments