Webdunia - Bharat's app for daily news and videos

Install App

నమీబియా నుంచి 12 చిరుతలు.. ఫిబ్రవరి 18న వచ్చేస్తున్నాయ్

Webdunia
మంగళవారం, 14 ఫిబ్రవరి 2023 (19:42 IST)
సెప్టెంబర్ 17న ప్రధాని మోదీ తన 72వ పుట్టినరోజు జరుపుకున్న సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో 8 నమీబియా చిరుతపులిలను విడిచిపెట్టారు. దక్షిణాఫ్రికా నుంచి 5 ఆడ, 3 మగ చిరుతపులులు వచ్చాయి. 
 
ప్రస్తుతం 2వ దశలో నమీబియా నుంచి 12 చిరుతలు వస్తున్నాయి. 18న దక్షిణాఫ్రికా నుంచి 12 చిరుతపులులు గ్వాలియర్‌కు చేరుకుంటాయి. అనంతరం వాటిని కట్టుదిట్టమైన భద్రతతో కునో నేషనల్ పార్క్‌లో విడుదల చేస్తారు.
 
వీటిలో ఏడు మగ చిరుతలు, ఐదు ఆడ చిరుతలు ఉన్నాయి. 12 చిరుతలు దక్షిణాఫ్రికాలోని గౌటెంగ్‌లోని టాంబో అంతర్జాతీయ విమానాశ్రయం నుండి భారత వైమానిక దళానికి చెందిన రవాణా విమానంలో వచ్చే శుక్రవారం సాయంత్రం బయలుదేరుతాయి.
 
ఇవి మరుసటి రోజు మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ ఎయిర్‌ఫోర్స్ బేస్‌కు చేరుకుంటుంది. మరో 30 నిమిషాల్లో వారిని హెలికాప్టర్‌లో షియోపూర్‌కు తరలించి, క్వారంటైన్ బోమాస్ (ఎన్‌క్లోజర్‌లలో) ఉంచుతామని కెఎన్‌పి డైరెక్టర్ ఉత్తమ్ శర్మ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

AS Ravi Kumar Chowdhury: యజ్ఞం దర్శకుడు AS రవి కుమార్ చౌదరి మృతి

Vijay: విజయ్ దేవరకొండ రౌడీ జనార్ధన్‌ లో గ్రే షేడ్స్‌ తో డా. రాజశేఖర్

Chiru: మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విడుదలలో మిస్టరీ కొనసాగుతోంది

మాల్దీవుల్లో కీర్తి సురేష్ రొమాంటిక్ వెకేషన్... భర్తతో కలిసి ఎంజాయ్...

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments