నమీబియా నుంచి 12 చిరుతలు.. ఫిబ్రవరి 18న వచ్చేస్తున్నాయ్

Webdunia
మంగళవారం, 14 ఫిబ్రవరి 2023 (19:42 IST)
సెప్టెంబర్ 17న ప్రధాని మోదీ తన 72వ పుట్టినరోజు జరుపుకున్న సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో 8 నమీబియా చిరుతపులిలను విడిచిపెట్టారు. దక్షిణాఫ్రికా నుంచి 5 ఆడ, 3 మగ చిరుతపులులు వచ్చాయి. 
 
ప్రస్తుతం 2వ దశలో నమీబియా నుంచి 12 చిరుతలు వస్తున్నాయి. 18న దక్షిణాఫ్రికా నుంచి 12 చిరుతపులులు గ్వాలియర్‌కు చేరుకుంటాయి. అనంతరం వాటిని కట్టుదిట్టమైన భద్రతతో కునో నేషనల్ పార్క్‌లో విడుదల చేస్తారు.
 
వీటిలో ఏడు మగ చిరుతలు, ఐదు ఆడ చిరుతలు ఉన్నాయి. 12 చిరుతలు దక్షిణాఫ్రికాలోని గౌటెంగ్‌లోని టాంబో అంతర్జాతీయ విమానాశ్రయం నుండి భారత వైమానిక దళానికి చెందిన రవాణా విమానంలో వచ్చే శుక్రవారం సాయంత్రం బయలుదేరుతాయి.
 
ఇవి మరుసటి రోజు మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ ఎయిర్‌ఫోర్స్ బేస్‌కు చేరుకుంటుంది. మరో 30 నిమిషాల్లో వారిని హెలికాప్టర్‌లో షియోపూర్‌కు తరలించి, క్వారంటైన్ బోమాస్ (ఎన్‌క్లోజర్‌లలో) ఉంచుతామని కెఎన్‌పి డైరెక్టర్ ఉత్తమ్ శర్మ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Balakrishna: అఖండ 2 కోసం ముంబై చేరిన బాలకృష్ణ, బోయపాటిశ్రీను

ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది : రాంగోపాల్ వర్మ

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments