టూ-వీలర్‌పై వెళ్తుంటే వీధి శునకాలు వెంటపడ్డాయ్.. ఆ ముగ్గురికి ఏమైంది?

Webdunia
మంగళవారం, 4 ఏప్రియల్ 2023 (11:19 IST)
Street Dogs
ఒడిశాలో వీధికుక్కల బెడద ఎక్కువవుతోంది. రాష్ట్రంలో వీధి కుక్కల దాడిలో పలువురు గాయపడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. కొన్నిసార్లు కొందరు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. 
 
తాజాగా సోమవారం వీధి శునకాలు వెంబడించడంతో తప్పించుకునే ప్రయత్నంలో ద్విచక్ర వాహనంపై వేగంగా వెళ్తూ ఇద్దరు మహిళలు.. ఒక బాలుడు ప్రమాదానికి గురైన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
స్థానిక గాంధీనగర్ ప్రాంతానికి చెందిన టూ-వీలర్‌పై వెళ్తుండగా శునకాలు వెంబడించాయి. తప్పించుకునే ప్రయత్నంలో ఇద్దరు మహిళలు, ఓ బాలుడు ప్రమాదానికి గురైనారు. 
 
అదుపు తప్పిన టూవీలర్ కారును ఢీకొన్నారు. అంతే ఒక్కసారిగా లారు గాలిలోకి ఎగిరి రోడ్డుపై పడ్డారు. అదృష్టవశాస్తు ప్రాణాపాయం తప్పింది. ప్రస్తుతం ఈ ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments