Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్హయ్యపై చార్జిషీటును తిరస్కరించిన ఢిల్లీ కోర్టు

Webdunia
ఆదివారం, 20 జనవరి 2019 (12:19 IST)
ఢిల్లీ ప్రభుత్వం అనుమతి లేకుండా జేఎన్‌యూ మాజీ విద్యార్థి కన్హయ్య కుమార్‌పై పోలీసులు దాఖలు చేసిన చార్జిషీటును ఢిల్లీ కోర్టు తిరస్కరించింది. ఢిల్లీ ప్రభుత్వ అనుమతి లేకుండా ఈ చార్జిషీటను ఎలా దాఖలు చేస్తారనంటూ ప్రశ్నించింది. పైగా, దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. దీంతో పోలీసులు.. మరో 10 రోజుల్లోగా ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకుంటామని తెలిపారు.
 
కాగా, రాజకీయ దురుద్దేశంతోనే తనపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు కన్నయ్య. త్వరలో సార్వత్రిక ఎన్నికలు వస్తుండటంతోనే..  ఇలాంటివి తెరమీదకు తీసుకొస్తున్నారని విమర్శించారు. దేశ న్యాయవ్యవస్థపై తనకు నమ్మకం ఉందన్నారు.
 
2016 ఫిబ్రవరిలో జేఎన్‌యులో దేశ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డారంటూ ఢిల్లీ పోలీసులు.. ఈనెల 14న 12వందల పేజీలతో ఛార్జీషీట్ దాఖలు చేశారు. దీనిలో ఉమర్ ఖలీద్, అనిర్బన్ భట్టాచార్య, జమ్మూకాశ్మీర్‌కు చెందిన ఆకూబ్ హుస్సేన్, ముజీబ్ హుస్సేన్, మునీబ్ హుస్సేన్, ఉమర్ గుల్, రయీ రసూల్, బషీర్ భట్, బషరత్‌ల పేర్లును కూడా ఛార్జీషీట్‌లో పెట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Veera Dheera Sooran: చియాన్ విక్రమ్ వీర ధీర సూరన్ పార్ట్ 2 - మార్చి 27 గ్రాండ్ రిలీజ్

Janhvi Kapoor : RC16 లో టెర్రిఫిక్ రోల్ చేస్తున్న జాన్వి కపూర్ !

ఉపవాసం దీక్ష తో మూకుత్తి అమ్మన్ 2 చిత్ర పూజకు హాజరైన నయనతార

మ్యారేజ్ అంటే ఒప్పందం, సెటిల్మెంట్ కాదని చెప్పే చిత్రం మిస్టర్ రెడ్డి

Divya Bharathi: యాక్షన్ సీన్స్ చేయడం కష్టం, ఇలాంటి సినిమా మళ్ళీ రాదు : దివ్యభారతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

మహిళలు ప్రతిరోజూ ఆపిల్ కాదు.. ఆరెంజ్ పండు తీసుకుంటే.. ఏంటి లాభమో తెలుసా?

Hibiscus Flower: మహిళలకు మెరిసే అందం కోసం మందార పువ్వు

పుచ్చకాయ ముక్కను ఫ్రిడ్జిలో పెట్టి తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments