Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్హయ్యపై చార్జిషీటును తిరస్కరించిన ఢిల్లీ కోర్టు

Webdunia
ఆదివారం, 20 జనవరి 2019 (12:19 IST)
ఢిల్లీ ప్రభుత్వం అనుమతి లేకుండా జేఎన్‌యూ మాజీ విద్యార్థి కన్హయ్య కుమార్‌పై పోలీసులు దాఖలు చేసిన చార్జిషీటును ఢిల్లీ కోర్టు తిరస్కరించింది. ఢిల్లీ ప్రభుత్వ అనుమతి లేకుండా ఈ చార్జిషీటను ఎలా దాఖలు చేస్తారనంటూ ప్రశ్నించింది. పైగా, దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. దీంతో పోలీసులు.. మరో 10 రోజుల్లోగా ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకుంటామని తెలిపారు.
 
కాగా, రాజకీయ దురుద్దేశంతోనే తనపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు కన్నయ్య. త్వరలో సార్వత్రిక ఎన్నికలు వస్తుండటంతోనే..  ఇలాంటివి తెరమీదకు తీసుకొస్తున్నారని విమర్శించారు. దేశ న్యాయవ్యవస్థపై తనకు నమ్మకం ఉందన్నారు.
 
2016 ఫిబ్రవరిలో జేఎన్‌యులో దేశ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డారంటూ ఢిల్లీ పోలీసులు.. ఈనెల 14న 12వందల పేజీలతో ఛార్జీషీట్ దాఖలు చేశారు. దీనిలో ఉమర్ ఖలీద్, అనిర్బన్ భట్టాచార్య, జమ్మూకాశ్మీర్‌కు చెందిన ఆకూబ్ హుస్సేన్, ముజీబ్ హుస్సేన్, మునీబ్ హుస్సేన్, ఉమర్ గుల్, రయీ రసూల్, బషీర్ భట్, బషరత్‌ల పేర్లును కూడా ఛార్జీషీట్‌లో పెట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Gaddar Awards: తెలంగాణ గద్దర్ అవార్డులు-మొత్తానికి పప్పు బెల్లాలు పంచిపెట్టారు..

Nagababu: నిహారిక కొణిదెల తొలి చిత్రానికి గద్దర్ అవార్డ్.. నాగబాబు హర్షం

Srileela: వధువులా దుస్తులు ధరించిన శ్రీలీల.. బుగ్గలకు పసుపు రాసుకుంది.. పెళ్లి ఖాయమా?

Surya: కాలిఫోర్నియాలో దియా పట్టా కోసం కనిపించిన న్యూ లుక్ తో సూర్య

Singer Aditi : దండోరా మూవీతో నటిగా ఎంట్రీ ఇస్తోన్న సింగ‌ర్ అదితి భావ‌రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments