Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరికొన్ని నిమిషాల్లో నిర్దేశిత ప్రాంతానికి విక్రమ్ ల్యాండర్

Webdunia
బుధవారం, 23 ఆగస్టు 2023 (15:19 IST)
చంద్రయాన్-3 ప్రయోగం చివరి దశకు చేరుకుంది. సుధీర్ఘంగా ప్రయాణం చేసిన విక్రమ్ ల్యాండర్ మరికొన్ని గంటల్లో చంద్రుడి దక్షిణ ధృవాన్ని ముద్దాడనుంది. ఇందుకోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ముఖ్యంగా, ఆటోమేటిక్‌ ల్యాండింగ్ సీక్వెన్స్‌ను ప్రారంభించేందుకు అంతా సిద్ధంగా ఉందని, ల్యాండర్ విక్రమ్ నిర్దేశిత ప్రాంతానికి 5.44 గంటలకు చేరుకుంటుందని ఇస్రో ట్వీట్  చేసింది. 
 
అదేసమయానికి ఆటోమేటిక్‌ ల్యాండిగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపింది. సాయంత్రం 5.20 సమయానికి ప్రత్యక్ష ప్రసారం ఉంటుందని వెల్లడించింది. అంతా అనుకున్నట్టుగా సాఫీగా సాగితే చంద్రయాన్-3లోని విక్రమ్ ల్యాండర్ సాయంత్రం 6.04 గంటలకు చంద్రుడి దక్షిణ ధృవంపై కాలు మోపుతుందని వెల్లడించింది. కాగా, ఈ ప్రయోగ ప్రక్రియలో చివరి 17 నిమిషాలు చాలా కీలకమని పేర్కొంది. చంద్రయాన్-3 ప్రత్యక్ష ప్రసారాన్ని ఇస్రో అధికారిక వెబ్‌సైట్‌లో చూడొచ్చు. అలాగే, ఇస్రో యూట్యూబ్, ఫేస్‌బుక్ పేజీలలో కూడా చూడొచ్చని తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments