Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రెండింగ్‌లో మోదీపై బాబు విమర్శలు.. స్టాక్ మార్కెట్‌లో జోష్ ఎలా?

సెల్వి
బుధవారం, 5 జూన్ 2024 (19:00 IST)
గతంలో నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన పాత వీడియోలు, ట్వీట్లు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ అవుతున్నాయి. ఆన్‌లైన్ చర్చలకు ఇవి దారితీస్తున్నాయి. 
 
భారతదేశంలోని ప్రతిష్టాత్మకమైన సంస్థలను మోదీ క్రమపద్ధీకరించడంలో విఫలమయ్యారని.. బీజేపీ ప్రభుత్వ పాలనలో సంస్థాగత స్వయంప్రతిపత్తి, ప్రజాస్వామ్యంపై దాడి జరిగిందని విమర్శించారు. సిబిఐ నుండి ఆర్‌బిఐ వరకు, ఎన్నికల కమిషన్ వంటి రాజ్యాంగ అధికారాన్ని కూడా విడిచిపెట్టలేదని నాయుడు గతంలో చేసిన ట్వీట్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.  
 
మరోవైపు ఏన్డీఏ కూటమికి 300 సీట్ల కంటే తక్కువ రావడంతో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ నెలకొనడంతో ఎన్డీఏ మిత్రపక్షమైన తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తాము కూటమితోనే ఉంటున్నట్లు స్పష్టం చేశారు. ఎన్డీఏలోనే కొనసాగుతమని తెలిపారు. దీంతో స్టాక్ మార్కెట్లు లాభాలను చూరగొన్నాయి. చంద్రబాబు ప్రకటన ఇన్వెస్టర్లలో జోష్ నింపింది. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటుకు ఢాకా లేదని అంచనాకు రావడంతో కొనుగోళ్లకు మొగ్గు చూపారు. ఫలితంగా సూచీలు పెపైకి దూసుకెళ్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

థియేటర్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్

రీయూనియన్‌ కథతో రుష్య, మిర్నా మీనన్ జంటగా డాన్ బాస్కో

మహేంద్రగిరి వారాహి కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన సుమంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments