Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ పర్యటన.. కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అయిన చంద్రబాబు, పవన్

సెల్వి
గురువారం, 20 ఫిబ్రవరి 2025 (17:01 IST)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన సందర్భంగా సమావేశాలలో చురుగ్గా పాల్గొంటున్నారు. గురువారం ఉదయం వారు కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్.పటేల్‌తో సమావేశమయ్యారు. 
 
పోలవరం ప్రాజెక్టు కోసం ఇటీవలి కేంద్ర బడ్జెట్‌లో కేటాయించిన రూ.12,000 కోట్ల విడుదలపై వారి చర్చలు జరిగాయి. అదనంగా, 17,500 క్యూసెక్కుల నీటి బదిలీ సామర్థ్యంతో ప్రాజెక్ట్ కుడి, ఎడమ కాలువలను నిర్మించడానికి అవసరమైన ఆర్థిక సహాయంపై వారు చర్చించారు.
 
ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఢిల్లీ వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్.. ఆపై బీజేపీ అగ్రనేత అమిత్ షాతో సమావేశం అయ్యారు. తరువాత, కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో చర్చలు జరిపారు. జరుపుతారు. ఈ సమావేశాల తర్వాత, ఆయన తన ఢిల్లీ పర్యటనను ముగించుకుని, హైదరాబాద్ చేరుకుంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కన్నప్ప మూవీ రివ్యూ- కథ మారింది-కల్పితం: నేటి జనరేషన్ నిజం అని నమ్మే ప్రమాదం వుంది!

బిగ్ బాస్ సీజన్ 9- కాంట్రవర్సీలు ఖాయం.. హోస్టుగా నాగార్జునే ఖరారు

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments