Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రెండింగ్‌లో మోదీపై బాబు విమర్శలు.. స్టాక్ మార్కెట్‌లో జోష్ ఎలా?

సెల్వి
బుధవారం, 5 జూన్ 2024 (19:00 IST)
గతంలో నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన పాత వీడియోలు, ట్వీట్లు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ అవుతున్నాయి. ఆన్‌లైన్ చర్చలకు ఇవి దారితీస్తున్నాయి. 
 
భారతదేశంలోని ప్రతిష్టాత్మకమైన సంస్థలను మోదీ క్రమపద్ధీకరించడంలో విఫలమయ్యారని.. బీజేపీ ప్రభుత్వ పాలనలో సంస్థాగత స్వయంప్రతిపత్తి, ప్రజాస్వామ్యంపై దాడి జరిగిందని విమర్శించారు. సిబిఐ నుండి ఆర్‌బిఐ వరకు, ఎన్నికల కమిషన్ వంటి రాజ్యాంగ అధికారాన్ని కూడా విడిచిపెట్టలేదని నాయుడు గతంలో చేసిన ట్వీట్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.  
 
మరోవైపు ఏన్డీఏ కూటమికి 300 సీట్ల కంటే తక్కువ రావడంతో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ నెలకొనడంతో ఎన్డీఏ మిత్రపక్షమైన తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తాము కూటమితోనే ఉంటున్నట్లు స్పష్టం చేశారు. ఎన్డీఏలోనే కొనసాగుతమని తెలిపారు. దీంతో స్టాక్ మార్కెట్లు లాభాలను చూరగొన్నాయి. చంద్రబాబు ప్రకటన ఇన్వెస్టర్లలో జోష్ నింపింది. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటుకు ఢాకా లేదని అంచనాకు రావడంతో కొనుగోళ్లకు మొగ్గు చూపారు. ఫలితంగా సూచీలు పెపైకి దూసుకెళ్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మ్యారేజ్ లైఫ్ కావాలి.. రెండో పెళ్లికి సిద్ధం.. కానీ : రేణూ దేశాయ్

Rishab Shetty: రిషబ్ శెట్టి జన్మదినంగా కాంతారా చాప్టర్1 అప్ డేట్

RK Sagar: రైట్ టైం లో రైట్ సినిమా ది 100 : మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుకు కోర్టు నోటీసులు.. ఎందుకు?

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments