Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంజాబ్ ముఖ్యమంత్రి ఇంటికి రూ.10 వేల జరిమానా

Webdunia
ఆదివారం, 24 జులై 2022 (14:26 IST)
పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సింగ్ ఇంటికి చండీగఢ్ మున్సిపాలిటీ అధికారులు రూ.10 వేల జరిమానా విధించారు. చండీగఢ్‌లోని ఆయన ఉండే ఇంటి వెలుపల చెత్త కనిపించింది. దీనిపై స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన అధికారులు రూ.10 వేల అపరాధం విధించారు. 
 
సీఆర్పీఎఫ్ బెటాలియన్ డిప్యూటీ సూపరింటెండెంట్ హర్జీందర్ సింగ్ పేరిట ఈ మేరకు చలాన్ జారీ అయింది. ఇందులో పంజాబ్ సీఎం ఇంటి చిరునానా ఉండటం గమనార్హం. 
 
దీనిపై స్థానిక బీజేపీ కౌన్సిలర్ మహేశిందర్ సింగ్ సిద్ధూ స్పందిస్తూ, సీఎం నుంచి చెత్త పారబోస్తున్నారంటూ స్థానికుల నుంచి ఫిర్యాదులు వచ్చాయన్నారు. దీంతో చెత్తను రోడ్డుపై పడేయొద్దంటూ పలుమార్లు సీఎం ఇంటి సిబ్బందికి తెలిపినప్పటికీ వారు ఏమాత్రం పట్టించుకోలేదని అందుకే అధికారులు రూ.10 వేల అపరాధం విధించారని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

హారర్ థ్రిల్లర్ కథతో తెరకెక్కుతున్న నిశ్శబ్ద సినిమా టీజర్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments