Webdunia - Bharat's app for daily news and videos

Install App

33 ఏళ్లు ఛాయ్ మాత్రమే తాగిన మహిళ? ఎలాగంటే?

Webdunia
బుధవారం, 23 జనవరి 2019 (13:36 IST)
ఛాయ్ మాత్రమే 33ఏళ్ల పాటు తాగుతూ ఓ మహిళ జీవనం సాగిస్తోంది. దీంతో ఏవైనా అనారోగ్య సమస్యలు వున్నాయోమోనని కంగారుపడి వైద్యుల వద్దకు తీసుకుపోతే.. ఆమె ఆరోగ్యం భేష్‌గా వుందని చెప్పారు. టీ తాగుతూ బతకడం అసాధ్యమని.. కానీ 33 ఏళ్ల పాటు టీ తాగుతూ ఓ మహిళ గడపడం సామాన్య విషయం కాదని వైద్యులు చెప్తున్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో చాయ్ వాలీ చాచీ అని ఆ మహిళను పిలుస్తారు. ఆమె పేరు పిల్లి దేవి. ఈమెకు డిఫిన్, భోజనం, డిన్నర్ అక్కర్లేదు. అన్నీ టీతోనే సరిపెట్టేసేది. ఛత్తిస్‌గఢ్‌ రాష్ట్రంలోని కొఠియా జిల్లా బరాదియా గ్రామానికి చెందిన పిల్లి దేవి.. 11 ఏళ్ల వయస్సులోనే ఆహారాన్ని వదిలిపెట్టేసింది. ప్రస్తుతం ఆమెకు 44 ఏళ్లు. 33 సంవత్సరాల పాటు ఆమె ఎలాంటి ఆహారం తీసుకోకుండా.. సంపూర్ణ ఆరోగ్యంగా వుందని తెలిసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చెత్త సినిమాలు ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు : అనుపమ

బడ్జెట్ రూ.40 కోట్లు.. కలెక్షన్లు రూ.210+ కోట్లు : 'మహవతార్ నరసింహా' ఉగ్రరూపం!!

నా కోసం ప్రభుత్వ వాహనం పంపలేదు... దానికి నాకూ ఎలాంటి సంబంధం లేదు : నిధి అగర్వాల్

ప్రభుత్వ వాహనంలో నిధి అగర్వాల్.. క్లారిటీ ఇచ్చిన హరిహర వీరమల్లు హీరోయిన్

Madhu Shalini : మధు శాలిని ప్రెజెంట్స్ కన్యా కుమారి రిలీజ్ కు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

తర్వాతి కథనం
Show comments