Webdunia - Bharat's app for daily news and videos

Install App

33 ఏళ్లు ఛాయ్ మాత్రమే తాగిన మహిళ? ఎలాగంటే?

Webdunia
బుధవారం, 23 జనవరి 2019 (13:36 IST)
ఛాయ్ మాత్రమే 33ఏళ్ల పాటు తాగుతూ ఓ మహిళ జీవనం సాగిస్తోంది. దీంతో ఏవైనా అనారోగ్య సమస్యలు వున్నాయోమోనని కంగారుపడి వైద్యుల వద్దకు తీసుకుపోతే.. ఆమె ఆరోగ్యం భేష్‌గా వుందని చెప్పారు. టీ తాగుతూ బతకడం అసాధ్యమని.. కానీ 33 ఏళ్ల పాటు టీ తాగుతూ ఓ మహిళ గడపడం సామాన్య విషయం కాదని వైద్యులు చెప్తున్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో చాయ్ వాలీ చాచీ అని ఆ మహిళను పిలుస్తారు. ఆమె పేరు పిల్లి దేవి. ఈమెకు డిఫిన్, భోజనం, డిన్నర్ అక్కర్లేదు. అన్నీ టీతోనే సరిపెట్టేసేది. ఛత్తిస్‌గఢ్‌ రాష్ట్రంలోని కొఠియా జిల్లా బరాదియా గ్రామానికి చెందిన పిల్లి దేవి.. 11 ఏళ్ల వయస్సులోనే ఆహారాన్ని వదిలిపెట్టేసింది. ప్రస్తుతం ఆమెకు 44 ఏళ్లు. 33 సంవత్సరాల పాటు ఆమె ఎలాంటి ఆహారం తీసుకోకుండా.. సంపూర్ణ ఆరోగ్యంగా వుందని తెలిసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అమ్మతోడు.. జీవీ ప్రకాష్‌తో డేటింగ్ చేయడం లేదు : దివ్యభారతి

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments