Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్విట్టర్‌కు వార్నింగ్ ఇచ్చిన కొత్త ఐటీ మంత్రి... మావే అత్యుత్తమ చట్టాలు

Webdunia
గురువారం, 8 జులై 2021 (17:17 IST)
కేంద్ర ఐటీ శాఖామంత్రిగా అశ్వనీ వైష్ణవ్ బాధ్యతలు స్వీకరించారు. ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం చేపట్టిన కేంద్ర మంత్రివర్గ విస్తరణలో పాత ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌ను తొలగించి, ఆయన స్థానంలో అశ్వనీ వైష్ణవ్‌ను ఐటీ మంత్రిగా చేశారు. 
 
ఆయన అశ్వనీ వైష్ణవ్ గురువారం పదవీ బాధ్యతలు చేపట్టారు. రావడం రావడమే ట్విట్టర్‌కు వార్నింగ్ ఇచ్చారు. భారత భూభాగంపై రూపొందించిన చట్టాలే అత్యంత ఉన్నతమైనవని, ఖచ్చితంగా కొత్త రూల్స్‌ను పాటించాల్సిందేనని ట్విట్టర్‌కు తేల్చి చెప్పారు. 
 
కొన్ని రోజుల నుంచి నిబంధనల విషయంలో ట్విట్టర్‌కు, భారత ప్రభుత్వానికి మాటల యుద్ధం నడుస్తున్న విషయం విదితమే. రూల్స్ ఖచ్చితంగా పాటించాల్సిందేనని మొన్నటి వరకూ ఐటీ శాఖా బాధ్యతలు చూసుకున్న రవిశంకర్ ప్రసాద్ కూడా ట్విట్టర్‌ను మందలించిన విషయం విషయం తెలిసిందే. 
 
అయితే, రవిశంకర్ మందలింపులను ట్విట్టర్ ఇండియా యాజమాన్యం పెద్దగా పట్టించుకోలేదు. పైగా, కేంద్ర వైఖరిని ట్విట్టర్‌కు తేటతెల్లం చేయడంలో రవిశంకర్ ప్రసాద్ విఫలమయ్యారనే వాదనలు విమర్శలు వచ్చాయి. దీంతో ఆయన మంత్రిపదవిని కోల్పోవాల్సి వచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

తర్వాతి కథనం
Show comments