Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ, తెలంగాణాలకు "స్థానిక" నిధుల విడుదల... ఏపీకి రూ.948 కోట్లు

Webdunia
గురువారం, 1 సెప్టెంబరు 2022 (14:36 IST)
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం శుభవార్త చెప్పింది. స్థానిక సంస్థలకు కేటాయించాల్సిన నిధులను విడుదల చేసింది. ఆ ప్రకారంగా ఏపీకి రూ.948 కోట్లు, తెలంగాణాకు రూ.273 కోట్లు చొప్పున కేటాయించింది. అన్ని రాష్ట్రాలకు కలిపి మొత్తం రూ.15,705 కోట్లను విడుదల చేసింది. ఈ నిధుల్లో అత్యధికంగా బీజేపీ పాలిత ప్రాంతమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి రూ.3,733 కోట్లు కేటాయించింది. ఆయా రాష్ట్రాల స్థానిక సంస్థలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద ఈ నిధులు కేటాయిస్తుంటారు. ఇందులోభాగంగా, రూ.15,705.65 కోట్లను ఒకేసారి విడుదల చేసింది. 
 
అదేసమయంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం తర్వాత అత్యధికంగా బీహార్ రాష్ట్రానికి రూ.1,921 కేటాయించగా, మధ్యప్రదేశ్, గుజరాత్, కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలకు రూ.వెయ్యికోట్లకు పైగా నిధులను విడుదల చేసింది. మిగిలిన రాష్ట్రాలకు రూ.వెయ్యి కోట్లు లోపు మాత్రమే కేటాయించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ తన ట్విట్టర్ ఖాతాలో తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్-9‌లో కన్నడ నటి.. ఆమె ఎవరు?

సక్సెస్ మీట్‌లు నాకు అలవాటు లేదు.. పవన్ కళ్యాణ్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

తర్వాతి కథనం
Show comments