Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇకపై "లింగం" ఏదైనా కావొచ్చు.. అందరినీ "ఆమె"గానే సంబోధన...

Webdunia
శనివారం, 19 నవంబరు 2022 (09:23 IST)
కేంద్ర ప్రభుత్వం మరో కీలక బిల్లును తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. స్త్రీపురుష, నపుంసక లింగాల్లో ఏది అయినప్పటికీ అందరినీ ఆమెగానే సంబోధించేలా బిల్లును రూపొందిస్తుంది. ఇందుకోసం "డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్" బిల్లును రూపకల్పన చేసి వచ్చే శీతాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టి ఆమోదించనుంది. 
 
"బేటీ బచావో.. బేటీ పడావో" స్ఫూర్తిగా కేంద్రం ప్రభుత్వం ఓ సరికొత్త బిల్లును తీసుకునిరానుంది. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ పేరుతో ఈ బిల్లును తీసుకొస్తుంది. పైగా, దీన్ని వచ్చే శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు. ఈ ముసాయిదా బిల్లులో స్త్రీలు, పురుషులు, నపుంసక లింగలకు చెందిన వారందరిని ఆమె అనే పద ప్రయోగం చేశారు. 
 
వారు ఏ వర్గానికి చెందినవారైనా సరే అంటే స్త్రీ, పురుషుడు, నపుంసక లింగాల్లో ఎవరైనప్పటికీ ఆ వ్యక్తిని సంబోధించేటపుడు ఆమె లేదా ఆమెను అనే పదాలను ఉపయోగించాలని ఈ ముసాయిదా బిల్లు చెబుతోంది. మహిళలను సాధికారులను చేయాలన్న ప్రభుత్వం సిద్ధాంతానికి అనుగుణంగా ఈ మాటలు ఉపయోగించినట్టు ఈ ముసాయిదా బిల్లు చెబుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments