Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 'వై-బ్రేక్ - యోగ' విరామం!

Webdunia
బుధవారం, 14 జూన్ 2023 (15:12 IST)
కేంద్ర ప్రభుత్వ కార్యాలయంలో ఉద్యోగులకు పని ఒత్తిడి నుంచి కాస్త ఉపశమనం లభించే వెసులుబాటును కల్పించే దిశగా కేంద్రం ఆలోచన చేసింది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో చైతన్యం నింపేందుకు కేంద్రం ఇప్పుడిదే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. అదే ఉద్యోగులకు 'వై బ్రేక్': 'అంటే యోగా బ్రేక్' అన్నమాట. ఒత్తిడి నుంచి రిలీఫ్ పొందేందుకు కార్యాలయంలో కూర్చున్న చోటే కాసేపు యోగా చేయాలని పేర్కొంది. 
 
ఈ మేరకు 'వై బ్రేక్‌కు కేంద్ర ప్రభుత్వ పరిధిలోని విభాగాల్లో అమలు చేయాలంటూ అన్ని శాఖలకు ఆయుష్ మంత్రిత్వశాఖ సోమవారం ఆదేశాలు జారీచేసింది. ఈ యోగా బ్రేక్‌ను గత యేడాది జనవరి ఆరు మెట్రో నగరాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేసినట్లు ఆయుష్ శాఖ పేర్కొంది. కాగా ఇప్పటికే కేంద్ర హైవేలకు సంబంధించిన విభాగాల్లోని ఉద్యోగుల కోసం ఈనెల 2 వ తేదీ నుంచే 'వై బ్రేక్‌ను అమలు చేస్తున్నట్లు కేంద్ర హైవేల మంత్రిత్వశాఖ పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments