Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 'వై-బ్రేక్ - యోగ' విరామం!

Webdunia
బుధవారం, 14 జూన్ 2023 (15:12 IST)
కేంద్ర ప్రభుత్వ కార్యాలయంలో ఉద్యోగులకు పని ఒత్తిడి నుంచి కాస్త ఉపశమనం లభించే వెసులుబాటును కల్పించే దిశగా కేంద్రం ఆలోచన చేసింది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో చైతన్యం నింపేందుకు కేంద్రం ఇప్పుడిదే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. అదే ఉద్యోగులకు 'వై బ్రేక్': 'అంటే యోగా బ్రేక్' అన్నమాట. ఒత్తిడి నుంచి రిలీఫ్ పొందేందుకు కార్యాలయంలో కూర్చున్న చోటే కాసేపు యోగా చేయాలని పేర్కొంది. 
 
ఈ మేరకు 'వై బ్రేక్‌కు కేంద్ర ప్రభుత్వ పరిధిలోని విభాగాల్లో అమలు చేయాలంటూ అన్ని శాఖలకు ఆయుష్ మంత్రిత్వశాఖ సోమవారం ఆదేశాలు జారీచేసింది. ఈ యోగా బ్రేక్‌ను గత యేడాది జనవరి ఆరు మెట్రో నగరాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేసినట్లు ఆయుష్ శాఖ పేర్కొంది. కాగా ఇప్పటికే కేంద్ర హైవేలకు సంబంధించిన విభాగాల్లోని ఉద్యోగుల కోసం ఈనెల 2 వ తేదీ నుంచే 'వై బ్రేక్‌ను అమలు చేస్తున్నట్లు కేంద్ర హైవేల మంత్రిత్వశాఖ పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

CPI Narayana: కాసుల కోసం కక్కుర్తి పడకండి - సినీ పరిశ్రమకి సిపిఐ నారాయణ ఘాటు విమర్శ

Samantha: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న సమంత

Nitin: అల్లు అర్జున్ జులాయ్ చూసినవారికి నితిన్ రాబిన్ హుడ్ నచ్చుతుందా?

కీర్తి సురేష్‌ను ఆటపట్టించిన ఐస్‌క్రీమ్ వెండర్... ఫన్నీగా కౌంటరిచ్చిన హీరోయిన్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments