Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎల్టీటీఈపై నిషేధం... జైషే మొహ్మద్ ఉగ్రవాది అరెస్టు

Webdunia
మంగళవారం, 14 మే 2019 (12:27 IST)
ఉగ్రవాద సంస్థల్లో ఒకటైన ఎల్టీటీఈపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. నిజానికి ఈ నిషేధం అమల్లో ఉంది. ఈ నిషేధాన్ని కొనసాగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్‌ను జారీచేసింది. ఈ నిషేధం ఐదేళ్ళ పాటు కొనసాగుతుందని అందులో పేర్కొంది. కాగా, మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ హత్య అనంతరం ఎల్టీటీఈపై కేంద్రం తొలిసారి నిషేధం విధించిన విషయం తెల్సిందే. 
 
ఇదిలావుంటే, జైష్ మొహ్మద్ ఉగ్రవాదిని పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీ ప్రత్యేక విభాగం పోలీసుల గాలింపు చర్యల్లో ఈ ఉగ్రవాదిని శ్రీనగర్‌లో అరెస్టు చేశారు. ఈ ఉగ్రవాది పేరు అబ్దుల్ మాజిద్ బాబా. ఇతనిపై గతంలో రూ.2 లక్షల రివార్డు ఉంది. గత 2007లో ఢిల్లీలో జరిగిన ఘటనలత మాజిద్‌కు సంబంధం ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments