Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో మంకీపాక్స్ కేసు... ఆరోగ్య శాఖ అత్యున్నత స్థాయి భేటీ

Webdunia
ఆదివారం, 24 జులై 2022 (17:08 IST)
దేశ రాజధాని ఢిల్లీలో మంకీపాక్స్ కేసు నమోదైంది. 37 యేళ్య వ్యక్తిలో ఈ వైరస్ వెలుగు చూసింది. ఎలాంటి విదేశీ పర్యటనలు లేకపోయినప్పటికీ ఢిల్లీవాసిలో మంకీపాక్స్ వైరస్ పాజిటివ్‌గా రావడాన్ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ చాలా సీరియస్‌గా పరిగణిస్తుంది. పైగా, ఈ కేసుతో కలుపుకుంటే దేశంలో మొత్తం మంకీపాక్స్ కేసుల సంఖ్య నాలుగుకు చేరింది. దీంతో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. 
 
ఆదివారం అత్యున్నత స్థాయి సమావేశానికి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ప్రపంచ వ్యాప్తంగా నమోదవుతున్న మంకీపాక్స్ కేసుల తీరుతెన్నులు, దేశంలో మంకీవైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడం వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. 
 
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా దాదాపు 70కి పైగా ప్రపంచ దేశాల్లో 16 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెల్సిందే. దేశంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అత్యయిక పరిస్థితిని ప్రకటించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments