ఢిల్లీలో మంకీపాక్స్ కేసు... ఆరోగ్య శాఖ అత్యున్నత స్థాయి భేటీ

Webdunia
ఆదివారం, 24 జులై 2022 (17:08 IST)
దేశ రాజధాని ఢిల్లీలో మంకీపాక్స్ కేసు నమోదైంది. 37 యేళ్య వ్యక్తిలో ఈ వైరస్ వెలుగు చూసింది. ఎలాంటి విదేశీ పర్యటనలు లేకపోయినప్పటికీ ఢిల్లీవాసిలో మంకీపాక్స్ వైరస్ పాజిటివ్‌గా రావడాన్ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ చాలా సీరియస్‌గా పరిగణిస్తుంది. పైగా, ఈ కేసుతో కలుపుకుంటే దేశంలో మొత్తం మంకీపాక్స్ కేసుల సంఖ్య నాలుగుకు చేరింది. దీంతో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. 
 
ఆదివారం అత్యున్నత స్థాయి సమావేశానికి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ప్రపంచ వ్యాప్తంగా నమోదవుతున్న మంకీపాక్స్ కేసుల తీరుతెన్నులు, దేశంలో మంకీవైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడం వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. 
 
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా దాదాపు 70కి పైగా ప్రపంచ దేశాల్లో 16 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెల్సిందే. దేశంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అత్యయిక పరిస్థితిని ప్రకటించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగులో ప్రమాదం... హీరో రాజశేఖర్‌ కాలికి గాయాలు

Tarun Bhaskar: రీమేక్ అయినా ఓం శాంతి శాంతి శాంతిః సినిమాని లవ్ చేస్తారు : తరుణ్ భాస్కర్

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. ఏం కష్టమొచ్చిందో?

Rana: చాయ్ షాట్స్ కంటెంట్, క్రియేటర్స్ పాపులర్ అవ్వాలని కోరుకుంటున్నా: రానా దగ్గుపాటి

Pawan Kalyan!: పవన్ కళ్యాణ్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్రం !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments