ఢిల్లీలో మంకీపాక్స్ కేసు... ఆరోగ్య శాఖ అత్యున్నత స్థాయి భేటీ

Webdunia
ఆదివారం, 24 జులై 2022 (17:08 IST)
దేశ రాజధాని ఢిల్లీలో మంకీపాక్స్ కేసు నమోదైంది. 37 యేళ్య వ్యక్తిలో ఈ వైరస్ వెలుగు చూసింది. ఎలాంటి విదేశీ పర్యటనలు లేకపోయినప్పటికీ ఢిల్లీవాసిలో మంకీపాక్స్ వైరస్ పాజిటివ్‌గా రావడాన్ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ చాలా సీరియస్‌గా పరిగణిస్తుంది. పైగా, ఈ కేసుతో కలుపుకుంటే దేశంలో మొత్తం మంకీపాక్స్ కేసుల సంఖ్య నాలుగుకు చేరింది. దీంతో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. 
 
ఆదివారం అత్యున్నత స్థాయి సమావేశానికి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ప్రపంచ వ్యాప్తంగా నమోదవుతున్న మంకీపాక్స్ కేసుల తీరుతెన్నులు, దేశంలో మంకీవైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడం వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. 
 
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా దాదాపు 70కి పైగా ప్రపంచ దేశాల్లో 16 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెల్సిందే. దేశంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అత్యయిక పరిస్థితిని ప్రకటించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అది నా రెండో ఇళ్లు.. అక్కడికి వెళ్తే ప్రశాంతంగా వుంటాను.. ఆ కొటేషన్ నన్ను మార్చేసింది..

2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా పవన్ కళ్యాణ్ "ఓజీ"

నాకేం కాలేదు.. అంతా బాగానే వుంది... మా కారుకు దెబ్బ తగిలింది : విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ కారు ప్రమాదం.. హీరో సురక్షితం

Balakrishna: చిరంజీవి, బాలక్రిష్ణ సినిమాలు ఆగిపోవడానికి వారే కారకులా!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments