Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీఎస్ ఆర్టీసీలో కొత్త సేవలు ప్రారంభం.. చార్జీలు ఇవే

Webdunia
ఆదివారం, 24 జులై 2022 (15:55 IST)
ఏపీఎస్ఆర్టీసీలో కొత్త సేవలు ప్రారంభించనుంది. ఈ రోడ్డు రవాణా సంస్థ కార్గో విభాగాన్ని అందుబాటులోకి తీసుకునిరానుంది. అలాగే, డోర్ డెలివరీ సదుపాయం కల్పించనుంది. 50 కేజీల వరకు మీరు బుకింగ్ చేసిన పార్శిల్, కొరియర్స్​ను ఇంటి వద్దకే చేర్చేలా చర్యలు తీసుకోనుంది. ఈ సేవలను ఆర్టీసీ సెప్టెంబరు 01వ తేదీ నుంచి ప్రారంభించనుంది.
 
పార్శిల్ కౌంటర్ నుంచి 10కిలో మీటర్ల పరిధిలో ఈ డోర్ డెలివరీ అందించనున్నారు. ఆంధ్రప్రదేశ్​లోని జిల్లా కేంద్రాలు, 84 ముఖ్యపట్టణాలలో డోర్ డెలివరి సదుపాయం కల్పిస్తున్నారు. ఈ సేవలకు వసూలు చేసే ధరలను కూడా ప్రకటించింది ఒక కేజీ వరకు రూ.18, 1 నుంచి 6 కేజీల వరకు రూ.30, 6 నుంచి 10 కేజీల వరకు రూ.36, 10 నుంచి 25 కేజీల వరకు రూ.48, 25 కేజీల వరకు 50 కేజీల వరకు రూ.59 చొప్పున వసూలు చేయనున్నట్టు ప్రకటించింది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Deepika: భారత చిత్ర పరిశ్రమలో పనిచేసే తల్లులకు మద్దతు లేదు-రాధికా ఆప్టే

Prabhas : ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

Anushka: ఘాటి కోసం మూటాముల్లి తో కాలువ దాటుతున్న అనుష్క శెట్టి హైలైట్

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ టైటిల్ చెన్నై లవ్ స్టోరీ

Nidhhi Agerwal: శింబుతో నిధి అగర్వాల్ ప్రేమాయణం.. పవన్ బ్యూటీ ఏం చెప్పిందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments