Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకి అరుదైన ఆహ్వానం!!

వరుణ్
బుధవారం, 17 జులై 2024 (11:21 IST)
కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి, శ్రీకాకుళం టీడీపీ లోక్‌సభ సభ్యుడు కె.రామ్మోహన్ నాయుడుకి అరుదైన గౌరవం లభించింది. ఆయన నీతి ఆయోగ్ ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమితులయ్యారు. కేంద్రంలో కొత్తమంత్రి వర్గం ఏర్పడిన నేపథ్యంలో నీతి ఆయోగ కూర్పును సవరించారు. ఎక్స్ అఫీషియో సభ్యుల జాబితాలో కొత్త వ్యవసాయ గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు చోటు కల్పించారు. 
 
అలాగే, ప్రత్యేక ఆహ్వానితుల జాబితాలో కేంద్రమంత్రులు జేపీ నడ్డా (వైద్య ఆరోగ్యం), కె.రామ్మోహన్ నాయుడు (పౌర విమానయాన శాఖ), హెచ్.డి కుమార స్వామి (ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ), జితన్ రాం మాంఝీ (ఎంఎస్ఎంఈ), రాజీవ్ రంజన్ సింగ్ (పంచాయతీ రాజ్, పశుసంవర్థకం), జూయెల్ ఓరం (గిరిజన వ్యవహారాలు), అన్నపూర్ణాదేవి (మహిళా శిశు సంక్షేమ), చిరాగ్ పాశ్వాన్ (ఆహారశుద్ధి, పరిశ్రమలు)లను చేర్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అద్రుష్టం నావైపు వుందేమోనని అనుకుంటున్నా : యాంకర్ వింధ్య విశాఖ

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నుండి దర్శకురాలి దాకా....

వరద బాధితులకు 6 లక్షల విరాళం ప్రకటించిన శింబు

మూడు పాత్రలని ఎందుకు చేయాలో దర్శకుడు చెప్పాక కన్విన్స్ అయ్యా : హీరో టోవినో థామస్

ఎన్టీఆర్‌, సైఫ్ మ‌ధ్య ఉన్న స‌న్నివేశాలే నెక్ట్స్ లెవ‌ల్‌గా దేవర థియేట్రికల్ ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిన్ని చిన్ని గసగసాల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. మహిళలకు?

రాత్రి పూట ఒక్క యాలుక్కాయను తింటే చాలు ఆ సమస్యలన్నీ ఔట్

ఈ పానీయాలలో ఐరన్ పుష్కలం, ఏంటవి?

శరీర కొవ్వు కరిగించేందుకు రాగి దోసె

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే కలిగే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments