Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీబీఎస్ఈ పరీక్ష ఫలితాల్లో వందశాతం కొట్టిన ఘనత ఎవరిది?

Webdunia
మంగళవారం, 14 జులై 2020 (18:48 IST)
శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీకు బానిస అవుతుంది అన్న నానుడికి నిదర్శనంగా ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోకు చెందిన దివ్యాంశి జైన్(18)అనే విద్యార్థిని సీబీఎస్ఈ పరీక్షలో 600కు 600 మార్కులు సాధించింది. తాజాగా 2020 జులై 13న విడుదలైన 12వ తరగతి పరీక్ష ఫలితాల్లో దివ్యాంశి జైన్ వందశాతం మార్కులు సాధించింది.
 
దీంతో ఆమె తల్లిదండ్రులు ఆనందంలో మునిగారు. అయితే ఆర్ట్స్ విభాగంలో ఈ ఘనత సాధించడం ఇదే తొలిసారి అని విద్యావేత్తలు అంటున్నారు. ఈ సందర్భంగా  దివ్యాంశి జైన్ మాట్లాడతూ తన తల్లిదండ్రుల ప్రోత్సాహం, టీచర్ల మార్గదర్శకం వల్లే ఈ ఘనత సాధ్యమైందని వెల్లడించారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments