Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీబీఎస్ఈ పరీక్ష ఫలితాల్లో వందశాతం కొట్టిన ఘనత ఎవరిది?

Webdunia
మంగళవారం, 14 జులై 2020 (18:48 IST)
శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీకు బానిస అవుతుంది అన్న నానుడికి నిదర్శనంగా ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోకు చెందిన దివ్యాంశి జైన్(18)అనే విద్యార్థిని సీబీఎస్ఈ పరీక్షలో 600కు 600 మార్కులు సాధించింది. తాజాగా 2020 జులై 13న విడుదలైన 12వ తరగతి పరీక్ష ఫలితాల్లో దివ్యాంశి జైన్ వందశాతం మార్కులు సాధించింది.
 
దీంతో ఆమె తల్లిదండ్రులు ఆనందంలో మునిగారు. అయితే ఆర్ట్స్ విభాగంలో ఈ ఘనత సాధించడం ఇదే తొలిసారి అని విద్యావేత్తలు అంటున్నారు. ఈ సందర్భంగా  దివ్యాంశి జైన్ మాట్లాడతూ తన తల్లిదండ్రుల ప్రోత్సాహం, టీచర్ల మార్గదర్శకం వల్లే ఈ ఘనత సాధ్యమైందని వెల్లడించారు.
 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments