Webdunia - Bharat's app for daily news and videos

Install App

పదో తరగతిలో 33 శాతం మార్కులొస్తే పాస్... ఎక్కడ?

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) కీలక నిర్ణయం తీసుకుంది. పదో తరగతి విద్యార్థులకు అర్హత పాస్‌ మార్కుల విషయంలో సీబీఎస్ఈ ఈమేరకు సడలింపు ఇచ్చింది. వచ్చేవారంలో బోర్డు పరీక్షలు రాయనున్న పదో

Webdunia
గురువారం, 1 మార్చి 2018 (17:10 IST)
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) కీలక నిర్ణయం తీసుకుంది. పదో తరగతి విద్యార్థులకు అర్హత పాస్‌ మార్కుల విషయంలో సీబీఎస్ఈ ఈమేరకు సడలింపు ఇచ్చింది. వచ్చేవారంలో బోర్డు పరీక్షలు రాయనున్న పదో తరగతి విద్యార్థులు థియరీలోనూ, ఇంటర్నల్‌ అస్సెస్‌మెంట్‌లోనూ కలిపి మొత్తం 33 శాతం మార్కులు తెచ్చుకుంటే పాసైనట్లుగా ప్రకటిస్తారు. 
 
ఈ సడలింపు ఈ యేడాది పదో తరగతి విద్యార్థులకు మాత్రమే పరిమితమని సీబీఎస్ఈ స్పష్టంచేసింది. విద్యార్థులు బోర్డు పరీక్షలలో, ఇంటర్నల్‌ అస్సెస్‌మెంట్‌లలో విడివిడిగా 33 శాతం మార్కులు తెచ్చుకోవలసి అవసరం లేదని సీబీఐఎసఈ పేర్కొంది. సీబీఎస్ఈ ఎగ్జామినేషన్‌ కమిటీ ఫిబ్రవరి 16వ తేదీన సమావేశమై ఈమేరకు నిర్ణయం తీసుకుంది. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments