Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీబీఐ అధికారుల వేషంలో రూ.30లక్షలు దోపిడీ

Webdunia
మంగళవారం, 13 డిశెంబరు 2022 (14:51 IST)
సీబీఐ అధికారుల వేషంలో వ్యాపారి ఇంట్లో రూ.30 లక్షలు దోపిడి జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఎనిమిది మంది వ్యక్తులు 3 వాహనాల్లో వచ్చారు. తమను తాము సీబీఐ అని చెప్పుకున్నారు. ఆపై ఆ ఇంట్లో 30 లక్షల రూపాయలను దోపిడీ చేసుకుని పరారైనారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి సిబిఐ నమోదు చేశారు. దొంగల కోసం అధికారులు గాలిస్తున్నారు. 
 
పశ్చిమ బెంగాల్‌లోని భవానీపూర్‌లోని రూప్‌చంద్ ముఖర్జీ లేన్‌కు చెందిన సురేష్ వాధ్వా (వయస్సు 60). వ్యాపారవేత్త. 8 మందితో కూడిన బృందం 3 వాహనాల్లో ఆయన ఇంటికి వచ్చారు. 
 
తమను తాము సీబీఐ అని పిలుచుకున్నారు. ఆపై దాడి పేరుతో రూ.30 లక్షల నగదు, లక్షల రూపాయల విలువైన నగలు దోచుకెళ్లారు. సురేష్ వాధ్వా భవానీపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో వున్న  దోపిడీదారుల గురించి దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ramcharan: పెద్ది లో కొత్త లుక్ లో రామ్ చరణ్ ను చూపించనున్న స్టైలిస్ట్ ఆలీం హకీం

బరాబర్ ప్రేమిస్తా’ నుంచి పాట విడుదల చేసిన బన్నీ వాస్

లిటిల్ హార్ట్స్ మూవీలో లైవ్ లీగా చూపించారు : అనిల్ రావిపూడి

రిషబ్ శెట్టి మూవీ కాంతార చాప్టర్ 1 నుంచి గుల్షన్ దేవయ్య లుక్

కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో అర్జున్ చక్రవర్తి లాంటి సినిమా రాలేదు : నిర్మాత శ్రీని గుబ్బల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments