Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ మహిళా కార్యకర్తపై దాడి.. కాలితో తన్ని పరిగెత్తించాడు..

బీజేపీకి చెందిన ఓ మహిళా కార్యకర్తపై తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నేతలు ఓవరాక్షన్ చేశారు. మహిళా కార్యకర్తపై టీఎంసీ నేతలు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన సెప్టెంబర్ 26వ తేదీన జరిగినప్పటికీ ఆలస్యం

Webdunia
సోమవారం, 1 అక్టోబరు 2018 (12:48 IST)
బీజేపీకి చెందిన ఓ మహిళా కార్యకర్తపై తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నేతలు ఓవరాక్షన్ చేశారు. మహిళా కార్యకర్తపై టీఎంసీ నేతలు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన సెప్టెంబర్ 26వ తేదీన జరిగినప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 
 
వివరాల్లోకి వెళితే.. సెప్టెంబర్‌ 26‌న బీజేపీ రాష్ట్ర బంద్‌ నేపథ్యంలో దిసర్కార్‌ అనే మహిళా నేత తమ కార్యకర్తలతో కోల్‌కతాకు 40 కిలోమీటర్లో దూరంలో ఉన్న బారసత్‌లో రైల్‌రోకో నిర్వహించే ప్రయత్నం చేశారు.

దీనిని అడ్డుకునేందుకు వచ్చిన తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత, ఆ పంచాయతీ ఛీఫ్‌ అర్షదుజ్జమాన్‌ సదరు మహిళపై దాడి చేశాడు. కర్రలతో ఆమె బాదాడు. కాలితో తన్ని పరిగెత్తించాడు. ఈ తతంగం అంతా సెల్‌ఫోన్‌లో ఒకరు రికార్డ్‌ చేసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్త వైరల్ అయ్యింది. 
 
ఇక ఈ దాడి గురించి ఆమెను ఓ మీడియా రిపోర్టర్‌ తెలుసుకునే ప్రయత్నం చేస్తుండగా.. మరోసారి ఆమెపై మీడియా సాక్షిగానే దాడి చేశారు. ఈ వరుస ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేయలేదు. ఈ దాడులకు సంబంధించిన వీడియోలు.. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments