Webdunia - Bharat's app for daily news and videos

Install App

16వేల మందికి శస్త్రచికిత్స చేసిన వైద్యుడు.. గుండెపోటుతోనే మృతి!

Webdunia
బుధవారం, 7 జూన్ 2023 (20:14 IST)
గుండెపోటుతో బాధపడిన 16వేల మంది రోగులకు గుండె శస్త్రచికిత్సలు చేసిన వైద్యుడు అదే గుండెపోటుతో మృతి చెందడం వైద్య ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. 
 
వివరాల్లోకి వెళితే.. గౌరవ్ గాంధీ (41) గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు చెందినవాడు. అతను హార్ట్ సర్జన్‌గా పనిచేశాడు. అతను తన కెరీర్‌లో 16,000 గుండె శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేశాడు. 
 
ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి రోగులకు చికిత్స చేసిన తర్వాత గౌరవ్ ఇంటికి చేరుకున్నారు. రాత్రి పూట భోజనం పూర్తి చేసుకుని హాయిగా నిద్రపోయారు. 
 
కానీ మంగళవారం ఉదయం ఎంతసేపటికీ నిద్రలేవకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబీకులు నిద్రలేపేందుకు ప్రయత్నించారు. నిద్ర లేవకపోవడంతో ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు గుండెపోటుతో మృతి చెందినట్లు ధ్రువీకరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments