Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినీ ఫక్కీలో కిడ్నాప్.. రాబరీ.. కార్లలో 2.5 కిలోల బంగారం దోచుకెళ్లారు.. (video)

సెల్వి
గురువారం, 26 సెప్టెంబరు 2024 (15:48 IST)
Car
కేరళలోని త్రిస్సూర్‌లో 2.5 కిలోల బంగారం దోచుకెళ్లారు దుండగులు. ఈ సంఘటన సెప్టెంబర్ 22న జరిగింది. సినీఫిక్కీలో పీచీ సమీపంలోని జాతీయ రహదారి వద్ద 12 మందితో కూడిన ముఠా మూడు కార్లలో దారి దోపిడీకి పాల్పడ్డారు. ఈ క్రమంలో 2.5 కిలోల బంగారు ఆభరణాలను దోచుకెళ్లినట్లు పోలీసులు గురువారం తెలిపారు. ఈ రాబరీ కోసం త్రిశూర్‌ హైవేపై భారీ ఛేజింగ్‌ డ్రామా నడిచింది. 
 
త్రిశూర్‌ హైవేపై గోల్డ్‌ వ్యాపారి కారును మూడు కార్లతో వెంబడించి.. భారీ మొత్తంలో బంగారాన్ని కొట్టేసింది. క్షణాల్లో కారులో ఉన్న బంగారాన్ని లాక్కున్నారు. ఆ తర్వాత గోల్డ్ వ్యాపారిని కూడా కారులో ఎక్కించుకుని.. నాలుగు కార్లలో పరారయ్యారు.
 
ఈ ఘటనకు సంబంధించిన వీడియో గురువారం వైరల్ అయ్యింది. అందులో మూడు కార్లు జాతీయ రహదారి మధ్యలో మరో కారును అడ్డుకున్నాయి. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందిందని, వివిధ సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Satyadev: మత్స్యకారుల బతుకుపోరాటంగా అరేబియా కడలి ట్రైలర్

Bobby Kolli: డైరెక్టర్ బాబీ కొల్లి KVN ప్రొడక్షన్స్‌తో సినిమా ప్రకటన

దేవరకొండ కోసం నల్లగండ్ల అపర్ణా సినిమాస్‌లో రాజమౌళి ప్రత్యక్షం

Raviteja: రవితేజ మాస్ జాతర విడుదల ఆలస్యమవుతుందా?

మొదటి రోజు గ్రాస్ కలెక్షన్స్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్ రికార్డ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments