Webdunia - Bharat's app for daily news and videos

Install App

గేదెపై ఎక్కి ఎన్నికల ప్రచారం చేసిన అభ్యర్థి, జంతు క్రూరత్వ చట్టం కింద కేసు నమోదు

Webdunia
సోమవారం, 19 అక్టోబరు 2020 (21:19 IST)
బీహార్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు చోటుచేసుకున్నాయి. ప్రచార పర్వంలో భాగంగా ఓ గేదెపై ఎక్కి వీధుల్లో తిరుగుతూ ఓ అభ్యర్థి ప్రచారం చేశాడు. ఇలా ప్రచారం చేస్తున్న అభ్యర్థిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గయా పట్టణంలో రాష్ట్రీయ ఉలేమా కౌన్సిల్ పార్టీ అభ్యర్థి మహ్మద్ పర్వేజ్ మన్సూరి తన ప్రచార పర్వంలో భాగంగా గేదెపై తిరిగారు.
 
గేదెపై ఎక్కిన అభ్యర్థి మహ్మద్ పర్వేజ్ పైన జంతు క్రూరత్వ నిరోధక చట్టం, కోవిడ్ 19 మార్గదర్శకాల ఉల్లంఘన కింద కేసు నమోదు చేశారు. అభ్యర్థి పర్వేజ్ గాంధీ మైదానం నుంచి స్వరాజ్‌పూర్ రోడ్డుకు చేరిన వెంటనే పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. పర్వేజ్ పైన ఐపీసీ సెక్షన్ 269, 270 కింద పోలీసులు కేసు నమోద చేశారు.
 
తనను గయా అసెంబ్లీ ఎన్నికలో గెలిపిస్తే పట్టణాన్ని కాలుష్యరహితంగా మారుస్తానని ప్రచారం చేస్తున్నారు. మరోవైపు ఎన్నికల ప్రచారానికి జంతువులను ఉపయోగించరాదని ఎన్నికల కమిషన్ సూచించిందనీ, దీన్ని ఉల్లంఘించిన పర్వేజ్ పైన చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమాజంలోని సంఘటనల నేపథ్యంగా యముడు చిత్రం తీశాం : దర్శకుడు

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments