Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెల్‌ఫోన్ కొంటే ఉల్లిపాయలు ఫ్రీ.. ఎక్కడో తెలుసా?

Webdunia
శుక్రవారం, 6 డిశెంబరు 2019 (13:28 IST)
ఉత్తరప్రదేశ్‌లోని ఓ స్మార్ట్‌ఫోన్ల స్టోర్ సూపర్ ఆఫర్ ప్రకటించింది. ఉల్లిపాయల రేట్లు ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలో సెల్‌ఫోన్ కొంటే ఉల్లిపాయలు ఫ్రీ అని బోర్డ్ పెట్టింది. దాంతో... జనం ఎగబడి సెల్‌ఫోన్లు కొనుక్కుంటున్నారు. 
 
మిగతా రాష్ట్రాల్లోలాగే యూపీలోనూ ఉల్లిపాయల ధరలు దిగిరావట్లేదు. ధరలు ఎలా తగ్గించాలో... యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కి తెలియట్లేదు. ఆయన ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా... ఉల్లి ధరలు దిగిరావట్లేదు.
 
ఈ నేపథ్యంలో ఓ స్మార్ట్ ఫోన్ కంపెనీ ఉల్లి ధరల పెంపును క్యాష్ చేసుకుంటోంది. కాగా ప్రస్తుతం వారణాసిలో కేజీ ఉల్లి రూ.130 నుంచీ రూ.135 ఉంది. అందుకే అక్కడి లాగురాబిర్‌లో ఓ సెల్‌ఫోన్ షాప్ ఓ స్మార్ట్‌ఫోన్ కొంటే కేజీ ఉల్లిపాయలు ఫ్రీ అని బోర్డ్ పెట్టింది. 
 
ఈ బోర్డు పెట్టిన తర్వాత... అక్కడకు కస్టమర్ల రాక పెరిగింది. సిటీలో ఎక్కడెక్కడో మొబైల్ కొనుక్కోవాలనుకునేవాళ్లంతా... ఆ షాపుకే వచ్చి కొనుక్కుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments