Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెల్‌ఫోన్ కొంటే ఉల్లిపాయలు ఫ్రీ.. ఎక్కడో తెలుసా?

Webdunia
శుక్రవారం, 6 డిశెంబరు 2019 (13:28 IST)
ఉత్తరప్రదేశ్‌లోని ఓ స్మార్ట్‌ఫోన్ల స్టోర్ సూపర్ ఆఫర్ ప్రకటించింది. ఉల్లిపాయల రేట్లు ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలో సెల్‌ఫోన్ కొంటే ఉల్లిపాయలు ఫ్రీ అని బోర్డ్ పెట్టింది. దాంతో... జనం ఎగబడి సెల్‌ఫోన్లు కొనుక్కుంటున్నారు. 
 
మిగతా రాష్ట్రాల్లోలాగే యూపీలోనూ ఉల్లిపాయల ధరలు దిగిరావట్లేదు. ధరలు ఎలా తగ్గించాలో... యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కి తెలియట్లేదు. ఆయన ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా... ఉల్లి ధరలు దిగిరావట్లేదు.
 
ఈ నేపథ్యంలో ఓ స్మార్ట్ ఫోన్ కంపెనీ ఉల్లి ధరల పెంపును క్యాష్ చేసుకుంటోంది. కాగా ప్రస్తుతం వారణాసిలో కేజీ ఉల్లి రూ.130 నుంచీ రూ.135 ఉంది. అందుకే అక్కడి లాగురాబిర్‌లో ఓ సెల్‌ఫోన్ షాప్ ఓ స్మార్ట్‌ఫోన్ కొంటే కేజీ ఉల్లిపాయలు ఫ్రీ అని బోర్డ్ పెట్టింది. 
 
ఈ బోర్డు పెట్టిన తర్వాత... అక్కడకు కస్టమర్ల రాక పెరిగింది. సిటీలో ఎక్కడెక్కడో మొబైల్ కొనుక్కోవాలనుకునేవాళ్లంతా... ఆ షాపుకే వచ్చి కొనుక్కుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments