Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీలో దోపిడీ మాత్రమే జరిగింది.. : వైద్య పరీక్షల్లో కనిపించని రేప్ ఆనవాళ్లు!

ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన జేవార్ దోపిడీ, అత్యాచార కేసులో కీలక మలుపు తిరిగింది. బాధితులకు నిర్వహించిన ప్రాథమిక వైద్య పరీక్షల్లో అత్యాచారానికి సంబంధించి ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదని వైద్యులు

Webdunia
శనివారం, 27 మే 2017 (09:23 IST)
ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన జేవార్ దోపిడీ, అత్యాచార కేసులో కీలక మలుపు తిరిగింది. బాధితులకు నిర్వహించిన ప్రాథమిక వైద్య పరీక్షల్లో అత్యాచారానికి సంబంధించి ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదని వైద్యులు చెపుతున్నారు. 
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ఓ కుటుంబానికి చెందిన ఓ కుటుంబ సభ్యులు... వాహనంలో బులందర్‌షహర్ వెళ్తుండగా, కొందరు దుండగలు అడ్డగించి ఒకరిని హత్య చేసి వారి వద్ద ఉన్న బంగారం, నగదు దోచుకుపోగా, నలుగురు మహిళలపై సామూహిక అత్యాచారానికి తెగబడినట్టు ఆరోపణలు ఉన్నాయి. దోపిడీని అడ్డుకునేందుకు ప్రయత్నించగా తమ కణతలపై తుపాకి గురిపెట్టి అత్యాచారానికి పాల్పడినట్టు బాధిత మహిళలు ఆరోపించారు. 
 
అయితే వారికి నిర్వహించిన సూపర్‌మాటోజో పరీక్షలో అత్యాచారానికి సంబంధించిన ఎటువంటి సాక్ష్యాలు లభ్యం కాలేదని వైద్యులు చెబుతుండడం ఈ కేసులో ప్రాధాన్యం సంతరించుకుంది. బాధితులకు నిర్వహించిన ప్రాథమిక వైద్య పరీక్షల్లో అత్యాచారానికి సంబంధించి ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదని పేర్కొన్నారు. జిల్లా మేజిస్ట్రేట్, ఎస్‌ఎస్‌పీ, చీఫ్ మెడికల్ ఆఫీసర్ సంయుక్తంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments