Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలోనే నెం.1 స్మార్ట్ ఫోన్‌గా శాంసంగ్ గెలాక్సీ జే2.. పంజాబ్‌లోనే అత్యధికంగా?

దేశంలోనే నెం.1 స్మార్ట్ ఫోన్‌గా శాంసంగ్ గెలాక్సీ జే 2 ఫోన్ అవతరించింది. ఇన్‌స్టాలెడ్ బేస్‌లో శాంసంగ్ గెలాక్సీ జే2 ఫోన్ దేశంలో నెంబర్ 1 స్థానాన్ని సొంతం చేసుకున్నట్లు సీఎంఆర్ నివేదిక వెల్లడించింది. టాప

Webdunia
శనివారం, 27 మే 2017 (09:05 IST)
దేశంలోనే నెం.1 స్మార్ట్ ఫోన్‌గా శాంసంగ్ గెలాక్సీ జే 2 ఫోన్ అవతరించింది. ఇన్‌స్టాలెడ్ బేస్‌లో శాంసంగ్ గెలాక్సీ జే2 ఫోన్ దేశంలో నెంబర్ 1 స్థానాన్ని సొంతం చేసుకున్నట్లు సీఎంఆర్ నివేదిక వెల్లడించింది. టాప్-3 స్థానాల్లో ఒప్పోనియో 7, షియోమీ రెడ్ మీ నోట్ 3 ప్రో నిలిచాయి. ఇక శాంసంగ్‌కు చెందిన శాంసంగ్ గురు 1200 నెంబర్ వన్ ఫీచర్ ఫోనుగా నిలిచింది. 
 
ఇకపోతే.. దేశంలోనే నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్న శాంసంగ్ గెలాక్సీ జే7‌ను పంజాబ్‌లో అత్యధికంగా వినియోగిస్తున్నారు. ఈ ఫోనుకు సంబంధించి అత్యధిక ఆర్డర్లు కూడా అక్కడి నుంచి వస్తున్నాయి. ఇక తమిళనాడులో జీఫైవ్ బ్రాండ్‌కు చెందిన డబ్ల్యూ 1.. నెంబర్ వన్ ఫీచర్ ఫోన్‌గా నిలిచింది.  

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments