విత్తమంత్రి నిర్మలమ్మ ధరించిన చీర ప్రత్యేక ఏంటో తెలుసా?

ఠాగూర్
శనివారం, 1 ఫిబ్రవరి 2025 (11:11 IST)
కేంద్ర ఆర్థికమంత్రిగా తెలుగింటి కోడలు నిర్మాలా సీతామన్ సరికొత్త రికార్డు నెలకొల్పారు. స్వతంత్ర భారతావనిలో అత్యధికసార్లు వార్షిక బడ్జెట్‌ను సమర్పించిన మహిళా ఆర్థిక మంత్రిగా చరిత్ర సృష్టించారు. అదేసమయంలో ఫిబ్రవరి ఒకటో తేదీన 2025-26 ఆర్థిక సంవత్సరం కోసం వార్షిక బడ్జెట్‌ను దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం ఆమె ప్రత్యేకమైన చీరను ధరించి లోక్‌సభకు వచ్చారు. ఆ చీర పేరు మధుబని. 
 
గతంలో పద్మ అవార్డు గ్రహీత, దళిత కళాకారిణి దులారీ దేవి ప్రతిభకు నివాళిగా మధుబని చీరను ధరించారు. దులారీ దేవి గత 2021లో పద్మ అవార్డు గ్రహీత, మిథిలా ఆర్ట్ ఇన్‌స్టిట్యూట్‌లో క్రెడిట్ ఔట్రీచ్ ఫంక్షన్ కోసం ఆర్థిక మంత్రి మధుబని సందర్శించినప్పుడు, అతను దులారీ దేవిని కలుసుకున్నారు. బీహార్‌లోని మధుబని కళ గురించి లోతుగా తెలుసుకున్నారు. ఆ సమయంలో దులారీ దేవి బహుమతిగా ఇచ్చిన చీరను నిర్మలా సీతారమన్ శనివారం ధరించి సభకు చ్చారు. కాగా, ఈ యేడాది బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండటంతో బీహార్ ఓటర్లను ఆకర్షించేందుకు వీలుగా ఇలా వచ్చారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: సమంత- రాజ్ వివాహం.. శామ్ చేతిలో మెరిసిన డైమండ్ రింగ్ గురించి?

Rashmika: 2025లో అత్యంత ప్రజాదరణగల తారలు, దర్శకులుగా రష్మిక మందన్నా, రిషబ్ శెట్టి ప్రకటించిన IMDb

Sholay 4K : సినీపోలిస్ ఇండియా స్వర్ణోత్సవాల కోసం షోలే 4K డిజిటల్‌ పెద్ద తెరపైకి

శ్రీలంకకు మానవతా సాయం... కాలం చెల్లిన ఆహారాన్ని పంపిన పాకిస్థాన్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments