Webdunia - Bharat's app for daily news and videos

Install App

విత్తమంత్రి నిర్మలమ్మ ధరించిన చీర ప్రత్యేక ఏంటో తెలుసా?

ఠాగూర్
శనివారం, 1 ఫిబ్రవరి 2025 (11:11 IST)
కేంద్ర ఆర్థికమంత్రిగా తెలుగింటి కోడలు నిర్మాలా సీతామన్ సరికొత్త రికార్డు నెలకొల్పారు. స్వతంత్ర భారతావనిలో అత్యధికసార్లు వార్షిక బడ్జెట్‌ను సమర్పించిన మహిళా ఆర్థిక మంత్రిగా చరిత్ర సృష్టించారు. అదేసమయంలో ఫిబ్రవరి ఒకటో తేదీన 2025-26 ఆర్థిక సంవత్సరం కోసం వార్షిక బడ్జెట్‌ను దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం ఆమె ప్రత్యేకమైన చీరను ధరించి లోక్‌సభకు వచ్చారు. ఆ చీర పేరు మధుబని. 
 
గతంలో పద్మ అవార్డు గ్రహీత, దళిత కళాకారిణి దులారీ దేవి ప్రతిభకు నివాళిగా మధుబని చీరను ధరించారు. దులారీ దేవి గత 2021లో పద్మ అవార్డు గ్రహీత, మిథిలా ఆర్ట్ ఇన్‌స్టిట్యూట్‌లో క్రెడిట్ ఔట్రీచ్ ఫంక్షన్ కోసం ఆర్థిక మంత్రి మధుబని సందర్శించినప్పుడు, అతను దులారీ దేవిని కలుసుకున్నారు. బీహార్‌లోని మధుబని కళ గురించి లోతుగా తెలుసుకున్నారు. ఆ సమయంలో దులారీ దేవి బహుమతిగా ఇచ్చిన చీరను నిర్మలా సీతారమన్ శనివారం ధరించి సభకు చ్చారు. కాగా, ఈ యేడాది బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండటంతో బీహార్ ఓటర్లను ఆకర్షించేందుకు వీలుగా ఇలా వచ్చారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiru: చిరంజీవి గారు అదే ఫార్మాట్‌లో తీసి సక్సెస్ అయ్యారు : ప్రియదర్శి

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి పునాది వేసింది గద్దర్ : భట్టి విక్రమార్క మల్లు

Jwala Gutta: మా నాలుగో వార్షిక సంవత్సరం.. జ్వాలా గుత్తాకు ఆడబిడ్డ.. విష్ణు విశాల్

Ashu Reddy: అషు రెడ్డి బ్రెయిన్ సర్జరీ-ఇదే జీవితం.. ఇతరుల పట్ల దయతో వుండండి

మహేష్ బాబు కు ఈడీ నోటీసులు వల్ల ప్రయోజనం ఏమిటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments