Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా ఎఫెక్ట్‌ : హ‌రియాణాలో బబుల్‌ గమ్‌లు నిషేధం

Webdunia
గురువారం, 2 ఏప్రియల్ 2020 (19:23 IST)
కరోనా మహమ్మారి కట్టడికి హరియాణా ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు చేపడుతోంది. తాజాగా బబుల్‌ గమ్‌ల అమ్మకాలపై నిషేధం విధించింది.

జూన్‌ 30 వరకూ ఈ నిషేధం అమల్లో ఉంటుందని ఆ రాష్ట్రానికి చెందిన ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. బబుల్‌ గమ్‌లను నమలడం, ఉమ్మేయడం ద్వారా కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆ శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

కరోనా రోగ లక్షణాలతో ఉన్నవారి నుంచి ఈ వ్యాధి మరొకరికి సోకకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. పాన్‌ మసాలా, గుట్కా, ఖర్రా వంటి ఉత్పత్తుల అమ్మకాలపై కూడా ప్రభుత్వం వచ్చే మూడు నెలలపాటు నిషేధం విధించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రూ.21 కోట్లు వడ్డీతో చెల్లించండి.. విశాల్‌కు హైకోర్టు ఆదేశం

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments