Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా ఎఫెక్ట్‌ : హ‌రియాణాలో బబుల్‌ గమ్‌లు నిషేధం

Webdunia
గురువారం, 2 ఏప్రియల్ 2020 (19:23 IST)
కరోనా మహమ్మారి కట్టడికి హరియాణా ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు చేపడుతోంది. తాజాగా బబుల్‌ గమ్‌ల అమ్మకాలపై నిషేధం విధించింది.

జూన్‌ 30 వరకూ ఈ నిషేధం అమల్లో ఉంటుందని ఆ రాష్ట్రానికి చెందిన ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. బబుల్‌ గమ్‌లను నమలడం, ఉమ్మేయడం ద్వారా కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆ శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

కరోనా రోగ లక్షణాలతో ఉన్నవారి నుంచి ఈ వ్యాధి మరొకరికి సోకకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. పాన్‌ మసాలా, గుట్కా, ఖర్రా వంటి ఉత్పత్తుల అమ్మకాలపై కూడా ప్రభుత్వం వచ్చే మూడు నెలలపాటు నిషేధం విధించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజేంద్ర ప్రసాద్ అన్నయ్య షష్టి పూర్తి చూడండి, బావుంటుంది : రవితేజ

ఒకవైపు సమంతకు రెండో పెళ్లి.. మరోవైపు చైతూ-శామ్ ఆ బిడ్డకు తల్లిదండ్రులు.. ఎలా?

Peddi : పెద్ది చిత్రం తాజా అప్ డేట్ - రామ్ చరణ్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ

థ్రిల్లర్ కథతో మలయాళ ప్రవింకూడు షప్పు- ప్రవింకూడు షప్పు సమీక్ష

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments