Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా ఎఫెక్ట్‌ : హ‌రియాణాలో బబుల్‌ గమ్‌లు నిషేధం

Webdunia
గురువారం, 2 ఏప్రియల్ 2020 (19:23 IST)
కరోనా మహమ్మారి కట్టడికి హరియాణా ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు చేపడుతోంది. తాజాగా బబుల్‌ గమ్‌ల అమ్మకాలపై నిషేధం విధించింది.

జూన్‌ 30 వరకూ ఈ నిషేధం అమల్లో ఉంటుందని ఆ రాష్ట్రానికి చెందిన ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. బబుల్‌ గమ్‌లను నమలడం, ఉమ్మేయడం ద్వారా కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆ శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

కరోనా రోగ లక్షణాలతో ఉన్నవారి నుంచి ఈ వ్యాధి మరొకరికి సోకకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. పాన్‌ మసాలా, గుట్కా, ఖర్రా వంటి ఉత్పత్తుల అమ్మకాలపై కూడా ప్రభుత్వం వచ్చే మూడు నెలలపాటు నిషేధం విధించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments