Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీటెక్ గ్రాడ్యుయేట్.. ఢిల్లీలో పానీపూరీ అమ్మేస్తూ అదరగొడుతోంది..

Webdunia
శుక్రవారం, 10 మార్చి 2023 (10:37 IST)
Pani Puri
21 ఏళ్ల ఢిల్లీ బీటెక్ గ్రాడ్యుయేట్ పశ్చిమ ఢిల్లీలో తన వినూత్నమైన పానీ పూరీ స్టాల్‌తో డబ్బు బాగా సంపాదిస్తోంది. మైదాకు బదులుగా గోధుమ పిండి, సుజీతో చేసిన పానీ పూరీని విక్రయిస్తోంది. ఈ స్టాల్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
వ్యాపారవేత్త తాప్సీ, తన స్టార్టప్ రుచికరమైన, ఆరోగ్యకరమైన పానీ పూరీని తయారు చేయడంపై దృష్టి పెడుతుందని ఈ వీడియోలో వివరించింది.
 
ఈ పానీపూరీలు అందరికీ అందుబాటులో ఉండాలని కోరుకుంటున్నానని చెప్పింది. బీటెక్ చేసిన యువతి పానీపూరీ స్టాల్‌తో డబ్బు సంపాదించడం భలే అంటూ నెటిజన్లు కొనియాడుతున్నారు. బుల్లెట్ బండిపై పానీపూరీ అమ్ముతూ.. మొబైల్ పానీపూరీ స్టాల్‌గా ఆమె చేస్తున్న బిజినెస్ అదుర్స్ అంటూ వారు కామెంట్లు పెడుతున్నారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments