బీటెక్ గ్రాడ్యుయేట్.. ఢిల్లీలో పానీపూరీ అమ్మేస్తూ అదరగొడుతోంది..

Webdunia
శుక్రవారం, 10 మార్చి 2023 (10:37 IST)
Pani Puri
21 ఏళ్ల ఢిల్లీ బీటెక్ గ్రాడ్యుయేట్ పశ్చిమ ఢిల్లీలో తన వినూత్నమైన పానీ పూరీ స్టాల్‌తో డబ్బు బాగా సంపాదిస్తోంది. మైదాకు బదులుగా గోధుమ పిండి, సుజీతో చేసిన పానీ పూరీని విక్రయిస్తోంది. ఈ స్టాల్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
వ్యాపారవేత్త తాప్సీ, తన స్టార్టప్ రుచికరమైన, ఆరోగ్యకరమైన పానీ పూరీని తయారు చేయడంపై దృష్టి పెడుతుందని ఈ వీడియోలో వివరించింది.
 
ఈ పానీపూరీలు అందరికీ అందుబాటులో ఉండాలని కోరుకుంటున్నానని చెప్పింది. బీటెక్ చేసిన యువతి పానీపూరీ స్టాల్‌తో డబ్బు సంపాదించడం భలే అంటూ నెటిజన్లు కొనియాడుతున్నారు. బుల్లెట్ బండిపై పానీపూరీ అమ్ముతూ.. మొబైల్ పానీపూరీ స్టాల్‌గా ఆమె చేస్తున్న బిజినెస్ అదుర్స్ అంటూ వారు కామెంట్లు పెడుతున్నారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సుడిగాలి సుధీర్ గోట్ దర్శకుడుపై నటి దివ్యభారతి ఆరోపణ

Priyadarshi: నాకేం స్టైల్ లేదు, కొత్తగా చేస్తేనే అది మన స్టైల్ : ప్రియదర్శి

అఖిల్ మరో దేవరకొండ.. తేజస్వినీలో సాయి పల్లవి కనిపించింది : వేణు ఊడుగుల

Allari Naresh: హీరోయిన్ పై దోమలు పగబట్టాయి : అల్లరి నరేశ్

నిర్మాతగా స్థాయిని పెంచే చిత్రం మఫ్టీ పోలీస్ : ఎ. ఎన్. బాలాజి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments