Webdunia - Bharat's app for daily news and videos

Install App

వికారాబాద్ భద్రేశ్వర స్వామని దర్శించుకున్న యడ్యూరప్ప... ప్రభుత్వం పడిపోతుందట...

Webdunia
బుధవారం, 15 మే 2019 (16:37 IST)
వికారాబాద్ జిల్లా తాండూర్‌లోని భావిగి భద్రేశ్వర స్వామిని దర్శించుకున్నారు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. కర్ణాటకలో జేడీఎస్- కాంగ్రెస్ కూటమి త్వరలోనే కూలిపోతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
ప్రభుత్వం పడిపోవడంలో తమ ప్రమేయం ఏమీ వుండదన్నారు. ఇటీవల జరిగిన రెండు ఉప ఎన్నికల ఫలితాల తరువాత తమ బలం మరింత పెరగనుందన్నారు. ర్ణాటకలో 20-22 ఎంపీ సీట్లు, తెలంగాణ మహబూబ్‌నగర్‌, సికింద్రాబాద్‌ స్థానాలను గెలుచుకుంటామని జోస్యం చెప్పారు. 
 
కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 
త్వరలో వెలువడనున్న ఎన్నికల ఫలితాల్లో బిజెపికి 280 సీట్లు వస్తాయని, కేంద్రంలో బీజేపీ అధికారం చేపడుతుందని, నమో మళ్ళీ ప్రధానమంత్రి కావడం ఖాయమని అన్నారు. చూడండి ఆయన మాటల్లోనే... 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments