Webdunia - Bharat's app for daily news and videos

Install App

శోభనం గదికి వెళ్ళిన వరుడికి షాక్.. వధువు ఏం చేసిందో తెలుసా?

Webdunia
శుక్రవారం, 13 మే 2022 (20:34 IST)
శోభనం గదికి వెళ్ళిన వరుడికి షాక్ తప్పలేదు.  అందంగా ముస్తాబైన వధువు పాల గ్లాసు, స్వీట్లతో గదిలోకి  వచ్చిన కొత్త పెళ్లి కూతురు.. పీరియడ్స్ అని చెప్పడంతో వరుడు షాక్ అయ్యాడు. అంతేగాకుండా తనకు పీరియడ్ స్టార్ట్ అయిందని.. మరో వారం రోజులపాటు శోభనాన్ని వాయిదా వేయాలని కోరింది. దీంతో చేసేదేం లేక కుటుంబీకులు ఆ కార్యాన్ని వాయిదా వేశారు.
 
ఇంతలో పని కానిచ్చేసింది. ఏం చేసిందంటే.. వివరాల్లోకి వెళితే... మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన రాహుల్‌ పది రోజుల క్రితం లలిత అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. బంధువుల సమక్షంలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లైన మూడు రోజుల తర్వాత నవ దంపతులకు బంధువులు శోభనం ఏర్పాటు చేశారు. ఇంతలో పీరియడ్స్ అని శోభనాన్ని వాయిదా వేసింది.  
 
సరిగ్గా వారం గడిచే సరికి నవ వధువు లలిత.. అత్తగారి ఇంట్లో ఉన్న రూ.3 లక్షల నగదుతోపాటు బీరువాలో ఉన్న బంగారు ఆభరణాలతో మూటకట్టుకుని తెల్లారేసరికి పరారీ అయింది. ఈ విషయం తెలిసి   అత్తమామలు షాకై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విచారణలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఈ దొంగ వధువు లలిత.. మరి కొంతమందితో ముఠాగా ఏర్పడి దొంగ వివాహాలు చేసుకుంటూ మోసం చేస్తున్నట్లు తేలింది. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments