Webdunia - Bharat's app for daily news and videos

Install App

17 ఏళ్ల బాలుడిపై అత్యాచారయత్నం.. బండ రాయితో మోది..?

Webdunia
సోమవారం, 20 సెప్టెంబరు 2021 (18:24 IST)
తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలోని మధురవోయల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. తొమ్మిదేండ్ల బాలుడిపై ఓ 17 ఏండ్ల బాలుడు అత్యాచారయత్నం చేశాడు. అయితే, అందుకు తొమ్మిదేండ్ల బాలుడు సహకరించపోవడంతో ఆగ్రహానికి లోనైన 17 ఏండ్ల బాలుడు తీవ్రంగా దాడిచేశాడు. పక్కనే ఉన్న బండ ముక్కతో విచక్షణారహితంగా కొట్టాడు. బాధిత బాలుడు అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో నిందితుడు పారిపోయాడు.
 
ఇంతలో బాధిత బాలుడి జాడ కోసం వెతికిన అతని తల్లిదండ్రులు ఆచూకీ దొరకకపోవడంతో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి మిస్సింగ్ కంప్లెయింట్ ఇచ్చారు. దాంతో కేసు నమోదు చేసి గాలింపు చేపట్టిన పోలీసులకు మధురవోయల్ బైపాస్ సమీపంలో అపస్మారక స్థితిలో బాలుడు కనిపించాడు. వెంటనే బాలుడిని ఆస్పత్రికి తరలించి విచారణ చేపట్టిన పోలీసులు.. 17 బాలుడు నిందితుడిగా గుర్తించి అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అతడిని జువైనల్ కోర్టులో ప్రవేశపెట్టి, కోర్టు ఆదేశాల మేరకు కేర్ హోమ్‌కు తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చెన్నై నగరం బ్యాక్ డ్రాప్ లో సంతోష్ శోభన్ తో కపుల్ ఫ్రెండ్లీ మూవీ

తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో మధుర శ్రీధర్ నిర్మాణంలో మోతెవరి లవ్ స్టోరీ

అందుకోసం ఇంజెక్షన్లు వాడలేదు : సినీ నటి ఖష్బూ

Mrunal Thakur: మృణాల్ ఠాకూర్- ధనుష్‌ల మధ్య ప్రేమాయణం.. ఎంతవరకు నిజం?

కర్నాటక నేపథ్యంతో కరవాలి తెలుగులో రాబోతుంది, మవీర గా రాజ్ బి శెట్టి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం