Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబై: అత్యాచారం కేసులో సెటిల్మెంట్: గర్భవతికి రూ.10లక్షల నష్టపరిహారం!

అత్యాచారం కేసులో సెటిల్మెంట్ వ్యవహారం ముంబైలో ఆసక్తికరంగా మారింది. దేశంలో అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్న తరుణంలో అత్యాచారం కేసులో బాధితురాలైన ఓ యువతి రేపిస్టుతోనే సెటిల్మెంట్ చేసుకుని కేసును కోర్టు కొ

Webdunia
గురువారం, 28 జులై 2016 (09:05 IST)
అత్యాచారం కేసులో సెటిల్మెంట్ వ్యవహారం ముంబైలో ఆసక్తికరంగా మారింది. దేశంలో అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్న తరుణంలో అత్యాచారం కేసులో బాధితురాలైన ఓ యువతి రేపిస్టుతోనే సెటిల్మెంట్ చేసుకుని కేసును కోర్టు కొట్టేశాలా చేసింది. రూ.10 లక్షలు నష్టపరిహారం చెల్లించేందుకు రేపిస్టు అంగీకరించడంతో ముంబయి హైకోర్టు కూడా కేసును కొట్టివేస్తూ సంచలనాత్మక తీర్పు వెలువరించింది. 
 
వివరాల్లోకి వెళితే.. ముంబయి నగరానికి చెందిన 23 ఏళ్ల ఓ యువతిని పూణేకు చెందిన 30 ఏళ్ల యువకుడు అత్యాచారం జరిపాడు. దీంతో బాధితురాలు ప్రస్తుతం ఆమె గర్భం ధరించింది. దీంతో చేసేది లేక రేప్ బాధితురాలు రేపిస్టు నుంచి రూ. 10లక్షల రూపాయల నష్టపరిహారం తీసుకునేందుకు అంగీకరించింది. 
 
రేపిస్టు ఇచ్చే పదిలక్షల రూపాయల డబ్బును యువతి పుట్టబోయే బిడ్డ పేరిట జమ చేయాలని హైకోర్టు జస్టిస్ అభయ్ఓకా, జస్టిస్ అమ్జద్ సయీద్ లతో కూడిన ధర్మాసనం అసాధారణ తీర్పునిచ్చింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాడ్యులేషన్‌లో ఏ డైలాగ్ అయినా చెప్పగలిగే గొప్ప నటుడు కోట శ్రీనివాసరావు

ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ చైర్మన్‌ పదవికి రత్నం పేరును ప్రతిపాదించా : పవన్ కళ్యాణ్

Ram charan: రామ్ చరణ్ గడ్డం, వెనుకకు లాగిన జుట్టు జిమ్ బాడీతో పెద్ది కోసం సిద్ధం

అన్నం పెట్టిన సినీ పరిశ్రమకు, నిర్మాతకు అండగా వుండేదుకే వచ్చా : పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించే అవకాశం దక్కటం నా అదృష్టం.. నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments