Webdunia - Bharat's app for daily news and videos

Install App

యమునా నదిలో పదుల సంఖ్యలో శవాలు.. కోవిడ్ మృతులను..?

Webdunia
సోమవారం, 10 మే 2021 (15:49 IST)
కరోనా కారణంగా చాలామంది ప్రాణాలు కోల్పోతున్న వేళ.. యమునా నదిలో తేలుతున్న శవాలను చూసి యూపీలోని హమీర్‌పూర్‌లోని ప్రజలు వణుకుతున్నారు. వీళ్లంతా కరోనాతో చనిపోయిన వాళ్లేమో అని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయపడుతున్నారు.
 
హమీర్‌పూర్‌లో ఎన్ని కరోనాతో చనిపోయిన వాళ్లు ఎంత మంది ఉన్నారంటే.. వాళ్లను దహనం చేయడానికి చోటు దొరక్క.. ఇలా నదిలో పడేశారేమోనని కొందరు చెబుతున్నారు. 
 
యూపీలోని ఈ ప్రాంతంలో కరోనాతో ఎంత మంది చనిపోయారన్న విషయంపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంట సమాచారం లేకపోవడం గమనార్హం. ఇక్కడి ఓ గ్రామంలో చనిపోయిన వాళ్లకు యమునా నది తీరంలోనే అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.
 
హమీర్‌పూర్‌, కాన్పూర్ జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో మంది కరోనాతో చనిపోయినట్లు ఇక్కడి గ్రామస్థులు చెప్పారు. అలా చనిపోయిన వాళ్లను యమునా నదిలోకి విసిరేస్తున్నారు. ఈ రెండు జిల్లాల మధ్య యమునా నది ప్రవహిస్తుంది. దీంతో ఇక్కడ చనిపోయిన వాళ్లను నదిలో విసిరేయడం ఆనవాయితీగా వస్తోందని హమీర్‌పూర్ ఏఎస్పీ అనూప్ కుమార్ సింగ్ వెల్లడించారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

రేణూ దేశాయ్ నటించిన బ్యాడ్ గాళ్స్ అమ్మోరులా వుంటుంది : డైరెక్టర్ మున్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

తర్వాతి కథనం
Show comments