Webdunia - Bharat's app for daily news and videos

Install App

లోక్‌సభ ఎన్నికల్లో 350 సీట్లకు పైగా గెలుస్తాం.. చెప్పిందెవరు?

Webdunia
బుధవారం, 21 డిశెంబరు 2022 (09:59 IST)
bjp
2024 లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ 350 సీట్లకు పైగా గెలుస్తుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దుష్యంత్ కుమార్ గౌతమ్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం సాధించిన పురోగతి గురించి విస్తృతంగా ప్రచారం చేస్తామని.. భవిష్యత్ సవాళ్లను చర్చిస్తానని చెప్పారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 350 సీట్లు దాటుతాం అని ఓ ప్రశ్నకు బదులిచ్చారు.
 
అలాగే G20 సమావేశాలకు ఆతిథ్యం ఇచ్చే అవకాశాన్ని పొందుతున్నామన్నారు. గోవాలో కూడా దాదాపు ఎనిమిది సమావేశాలు నిర్వహించబడతాయి. కాబట్టి ఈ కార్యకలాపాలన్నింటినీ ప్రోత్సహించడానికి కసరత్తు జరుగుతుందని చెప్పుకొచ్చారు. పార్టీని పటిష్టం చేసేందుకు బీజేపీ కార్యకర్తలు కృషి చేస్తున్నారని గౌతమ్ అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments