Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీలో ఓబీసీ లేదా దళిత వర్గానికి చెందిన నేతను సీఎం చేయాలి: సాక్షి మహరాజ్

దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయఢంకా మోగించిన నేపథ్యంలో.. ఆ పార్టీ నేత సాక్షి మహరాజ్ సంచలన డిమాండ్ చేశారు. ఇప్పటికే సీఎం రేసులో ఉన్నట్లు రాజ్‌నాథ్-యోగి ఆదిత్యనాథ

Webdunia
శనివారం, 11 మార్చి 2017 (12:50 IST)
దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయఢంకా మోగించిన నేపథ్యంలో.. ఆ పార్టీ నేత సాక్షి మహరాజ్ సంచలన డిమాండ్ చేశారు. ఇప్పటికే సీఎం రేసులో ఉన్నట్లు రాజ్‌నాథ్-యోగి ఆదిత్యనాథ్ పేర్లు వినబడుతుంటే.. సాక్షి మాత్రం ఓబీసీ లేదా దళిత వర్గానికి చెందిన నేతను సీఎం చేయాలని  పట్టుబడుతున్నారు. రాష్ట్రంలో సుమారు 20-22 శాతం మంది దళితులు ఉన్నారని, ఓబీసీలు 27 శాతం ఉన్నారని, వీరికి రాష్ట్ర సారథ్య బాధ్యతలు అప్పగించాలని కోరారు. ఫలితాలను చూసి తానో స్లోగన్ చెప్పాలనుకుంటున్నట్లు చెప్పారు. 
 
''అబ్‌కీబార్‌ 300 పార్‌" అన్న సాక్షి మహరాజ్.. ఈసారి పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని స్థాపించేందుకు ముందుకెళ్తున్నామన్నారు. ఇంకా పూర్తి కాని మెట్రో, ఎక్స్‌ప్రెస్‌వేలను అఖిలేష్‌ యాదవ్‌ యుద్ధప్రాతిపదికన ప్రారంభించినప్పుడే ఎస్పీ ఓటమి ఖాయమని తేలిపోయింది. కాంగ్రెస్‌తో జతకట్టగానీ ఆయన ఓటమి ఖాయమని మరోమారు రూడీ అయిందని సాక్షి మహరాజ్ వ్యాఖ్యానించారు. ఈ ఫలితాల దెబ్బకు యూపీలో బలమైన ప్రతిపక్షం కూడా లేకుండా పోయిందని సాక్షి మహరాజ్ తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments