Webdunia - Bharat's app for daily news and videos

Install App

జాదవ్‌పూర్ వర్శిటీ విద్యార్థినులు ఎల్లవేళలా అబ్బాయిల సాంగత్యం కోరుకుంటారు : బీజేపీ నేత దిలీప్ ఘోష్

Webdunia
ఆదివారం, 15 మే 2016 (09:36 IST)
జాదవ్‌పూర్ యూనివర్శిటీకి చెందిన విద్యార్థినులను ఉద్దేశించి వెస్ట్ బెంగాల్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వర్శిటీకి చెందిన విద్యార్థినులు ఎల్లవేళలా అబ్బాయిల సాంగత్యం కోరుకునేందుకు వెతుకుతుంటారంటూ వ్యాఖ్యానించి వివాదంలో చిక్కుకున్నారు.
 
ఈ వర్సిటీలో ఏబీవీపీ, వామపక్ష విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణల్లో ఏబీవీపీ వారు తమను లైంగిక వేధింపులకు గురి చేశారని వామపక్ష విద్యార్థి సంఘం విద్యార్థినులు ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై స్పదించే క్రమంలో ఆయన ఈ తరహా వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్నారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ ఈ వర్శిటీకి చెందిన విద్యార్థినులంతా తక్కువ స్థాయివారని, సిగ్గులేనివారంటూ మండిపడ్డారు. లైంగిక వేధింపులకు పాల్పడ్డారని చేసే వ్యాఖ్యలు ఆధారం లేనివి. జాదవ్‌పూర్ యూనివర్సిటీలో ఇలాంటి ఆరోపణలు చేస్తున్న విద్యార్థినులు ఎవరైతే ఉన్నారో.. వారికి వారు తక్కువ స్థాయివారు. సిగ్గులేనివారు. వాళ్లెప్పుడు అబ్బాయిల సాంగత్యం కోరుకునేందుకు వెతుకుతుంటారు అని వ్యాఖ్యానించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం