Webdunia - Bharat's app for daily news and videos

Install App

దినకరన్ విజయం తథ్యం : బీజేపీ ఎంపీ డాక్టర్ స్వామి

తమిళనాడు ముఖ్యమంత్రి దివంగత జయలలిత మరణంతో జరిగిన ఆర్కే. నగర్ ఉప ఎన్నికల్లో శశికళ వర్గం తరపున స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన టీటీవీ దినకరన్ విజయం తథ్యమని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రమణ్య స్వ

Webdunia
ఆదివారం, 24 డిశెంబరు 2017 (11:48 IST)
తమిళనాడు ముఖ్యమంత్రి దివంగత జయలలిత మరణంతో జరిగిన ఆర్కే. నగర్ ఉప ఎన్నికల్లో శశికళ వర్గం తరపున స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన టీటీవీ దినకరన్ విజయం తథ్యమని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రమణ్య స్వామి జోస్యం చెప్పారు. ఈ స్థానానికి ఈనెల 21వ తేదీన జరిగిన ఉప ఎన్నికల పోలింగ్ జరుగగా, ఆదివారం ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఈ ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి దినకరన్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 
 
దీనిపై సుబ్రమణ్యస్వామి స్పందిస్తూ, ఆర్కేనగర్ ఉపఎన్నికల్లో టీటీవీ దినకరన్ విజయం తథ్యమని, ముఖ్యంగా, ఈ ఫలితాన్ని ముందే ఊహించినదేనని ఆయన చెప్పారు. "జయలలిత మరణానంతరం జరుగుతున్న ఆర్కేనగర్ ఉపఎన్నికల్లో దినకరన్ విజయం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికైనా 2019 లోక్‌సభ ఎన్నికల కోసం అన్నాడీఎంకేలోని రెండు వర్గాలు ఒక్కటవుతాయని ఆశిస్తున్నా..." అని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. 
 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments