Webdunia - Bharat's app for daily news and videos

Install App

అడ్డదిడ్డంగా రాస్తే బుఖారీకి పట్టినగతే : జర్నలిస్టులకు బీజేపీ ఎమ్మెల్యే

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని జర్నలిస్టులకు భారతీయ జనతా పార్టీకి చెందిన ఎమ్మెల్యే లాల్ సింగ్ ఘాటు హెచ్చరిక చేశారు. జమ్మూ కాశ్మీర్‌లో పనిచేస్తున్న జర్నలిస్టులు హద్దులు దాటకుండా వార్తా సేకరణ చేయాలని, అడ్డద

Webdunia
ఆదివారం, 24 జూన్ 2018 (11:10 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని జర్నలిస్టులకు భారతీయ జనతా పార్టీకి చెందిన ఎమ్మెల్యే లాల్ సింగ్ ఘాటు హెచ్చరిక చేశారు. జమ్మూ కాశ్మీర్‌లో పనిచేస్తున్న జర్నలిస్టులు హద్దులు దాటకుండా వార్తా సేకరణ చేయాలని, అడ్డదిడ్డంగా రాతలు రాస్తే, షుజ్జత్ బుఖారీకి పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. ఈయన పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ సర్కారులో మంత్రిగా పని చేయడం గమనార్హం.
 
ఇదే అంశంపై ఆయన ఓ ట్వీట్ చేశారు. 'కాశ్మీర్‌లో జర్నలిస్టులు ఓ తప్పుడు వాతావరణాన్ని సృష్టించారు. మీ హద్దులు మీరే నిర్ణయించుకోవాలని నేను కోరుతున్నా. మీ గురించి మీరు ఆలోచించుకోండి. జాగ్రత్త పడండి. షుజ్జత్ బుఖారీలా జీవించాలని భావిస్తే మీ ఇష్టం' అని ఆయన వ్యాఖ్యానించారు. జర్నలిస్టులకు స్వాతంత్ర్యం, స్వేచ్ఛ ఉందని, అయితే అది జాతిని, జాతీయతా భావాన్ని ఫణంగా పెట్టేలా మాత్రం ఉండబోదని లాల్ సింగ్ వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు చిత్రాలపై నయనతారకు ఎందుకో అంత ఇష్టం??

Dhanush: ఎండలో చెప్పులు లేకుండా, చిరిగిన బట్టలు ధరించిన బిచ్చగాడిని : ధనుష్

Sukumar: మిస్ వరల్డ్ థాయ్‌లాండ్ సుచతా చువాంగ్స్రీ తో దర్శకుడు సుకుమార్

Deepika: భారత చిత్ర పరిశ్రమలో పనిచేసే తల్లులకు మద్దతు లేదు-రాధికా ఆప్టే

Prabhas : ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

తర్వాతి కథనం
Show comments