Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజస్థాన్‌లో బీజేపీ కేడర్ వీరంగం.. చిల్లర లేదన్నందుకు చితకబాదారు

రాజస్థాన్ రాష్ట్రంలో అధికార భారతీయ జనతా పార్టీకి చెందిన కార్యకర్తలు రెచ్చిపోయారు. మద్యం షాపు సిబ్బందిని రూ.2 వేల నోటుకు చిల్లర లేదన్నందుకు పట్టుకుని చితకబాదారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోష

Webdunia
సోమవారం, 1 అక్టోబరు 2018 (17:10 IST)
రాజస్థాన్ రాష్ట్రంలో అధికార భారతీయ జనతా పార్టీకి చెందిన కార్యకర్తలు రెచ్చిపోయారు. మద్యం షాపు సిబ్బందిని రూ.2 వేల నోటుకు చిల్లర లేదన్నందుకు పట్టుకుని చితకబాదారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
 
రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్‌లో కొందరు బీజేపీ నేత వీరేంద్ర సింగ్ రావత్ మద్యం కొనుగోలు చేయడానికి షాపుకు వచ్చాడు. అక్కడ రూ.2వేల నోటు ఇచ్చాడు. పెద్ద నోటుకు బదులు తక్కువ విలువగల నోట్లను ఇవ్వాల్సిందిగా షాపు సిబ్బంది అతన్ని కోరారు. ఈ సమయంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. 
 
కొద్దిసేపటి తర్వాత వీరేంద్రసింగ్ తన స్నేహితులతో వచ్చి షాపుపై దాడికి దిగాడు. విచక్షణారహితంగా అందులో పనిచేస్తున్న సిబ్బందిపై ఒకరి తర్వాత మరొకరు విరుచుకుపడ్డారు. గుంపుగా వచ్చిన రావత్ అనుచరులు షాపును ధ్వంసం చేశారు. 
 
తీవ్రంగా గాయపడిన సిబ్బంది స్పృహా కోల్పోవడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇదంతా అక్క‌డున్న సీసీ కెమెరాల్లో రికార్డైంది. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments