Webdunia - Bharat's app for daily news and videos

Install App

దక్షిణాది పై బీజేపీ దృష్టి

Webdunia
గురువారం, 11 ఫిబ్రవరి 2021 (10:23 IST)
త్వరలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, వెస్ట్ బెంగాల్ లో వచ్చే ఏప్రిల్, మే నెలల్లో ఎన్నికలు జరుగబోతున్న నేపథ్యంలో, ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల వేడి మొదలయింది.

అన్నింట్లో, వెస్ట్ బెంగాల్ లో కాస్త ముందుగానే కసరత్తులు ప్రారంభమయ్యాయి. గత సంవత్సరంలో బీహార్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్ మొదలైన చోట్ల జరిగిన ఎన్నికల్లో బిజెపి మంచి ఫలితాలు రాబట్టుకుంది.
 
మహారాష్ట్రలో ఎదురుదెబ్బతిన్నా, బీహార్ లో సాధించిన గెలుపు బిజెపికి మంచి ఊతాన్ని ఇచ్చింది. తెలంగాణ ఉప ఎన్నికలు, స్థానిక ఎన్నికల్లోనూ గణనీయమైన ఫలితాలు రాబట్టుకుంది.

ఈ  విజయాల పరంపరతో బిజెపి మంచి ఊపులో ఉంది. అస్సాం, వెస్ట్ బెంగాల్ లో ముఖ్యమంత్రి స్థానాలను కైవసం చేసుకుంటామని, తమిళనాడులో కింగ్ మేకర్ గా చక్రం తిప్పుతామనే విశ్వాసాన్ని బిజెపి నేతలు వ్యక్తం చేస్తున్నారు.

కేరళలో గతంలో ఎటువంటి ఉనికిలో లేని బిజెపికి, గడచిన ఎన్నికల్లో ఓటింగ్ శాతం కాస్త పెరగడం ఊరటనిచ్చే అంశం. ఎన్నికలు జరుగబోయే 5 రాష్ట్రాల్లో 3రాష్ట్రాలు దక్షిణాదిలోనే ఉన్నాయి.దక్షిణాదిలో విజృంభించి అధికారం కైవసం చేసుకోవాలనే ఆరాటంలో ఉన్న బిజెపి ఆట మొదలెట్టింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments