Webdunia - Bharat's app for daily news and videos

Install App

నుపుర్ శర్మ - నవీన్ జిందాల్‌పై వేటు వేసిన బీజేపీ

Webdunia
సోమవారం, 6 జూన్ 2022 (12:45 IST)
మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు పార్టీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మతో ఢిల్లీ మీడియా ఇన్‌చార్జి నవీన్ జిందాల్‌పై భారతీయ జనతా పార్టీ హైకమాండ్ వేటు వేసింది. వీరిద్దరికి పార్టీ ప్రాథమిక సభ్యత్వాలను రద్దు చేసింది. 
 
ఇటీవల వీరిద్దరూ ఓ టీవీ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సమయంలో మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వీటిని అధిష్టానం తీవ్రంగా పరిగణించింది. మైనార్టీలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. బీజేపీ అన్ని మతాలను గౌరవిస్తుందని, పౌరులు ఏ మతానికి చెందినవారైనప్పటికీ స్వేచ్ఛగా జీవించే హక్కును రాజ్యాంగం కల్పించిందని, దీన్ని తాము గౌరవిస్తామని పేర్కొంది. 
 
మరోవైపు, వీరిద్దరు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై యూపీలోని కాన్పూర్‌లో ముస్లిం సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హింస చోటుచేసుకుంది. ఈ సమయంలోనే నవీన్ జిందాల్ మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ అధిష్టానం ఆగ్రహానికు గురయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments