Webdunia - Bharat's app for daily news and videos

Install App

నుపుర్ శర్మ - నవీన్ జిందాల్‌పై వేటు వేసిన బీజేపీ

Webdunia
సోమవారం, 6 జూన్ 2022 (12:45 IST)
మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు పార్టీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మతో ఢిల్లీ మీడియా ఇన్‌చార్జి నవీన్ జిందాల్‌పై భారతీయ జనతా పార్టీ హైకమాండ్ వేటు వేసింది. వీరిద్దరికి పార్టీ ప్రాథమిక సభ్యత్వాలను రద్దు చేసింది. 
 
ఇటీవల వీరిద్దరూ ఓ టీవీ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సమయంలో మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వీటిని అధిష్టానం తీవ్రంగా పరిగణించింది. మైనార్టీలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. బీజేపీ అన్ని మతాలను గౌరవిస్తుందని, పౌరులు ఏ మతానికి చెందినవారైనప్పటికీ స్వేచ్ఛగా జీవించే హక్కును రాజ్యాంగం కల్పించిందని, దీన్ని తాము గౌరవిస్తామని పేర్కొంది. 
 
మరోవైపు, వీరిద్దరు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై యూపీలోని కాన్పూర్‌లో ముస్లిం సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హింస చోటుచేసుకుంది. ఈ సమయంలోనే నవీన్ జిందాల్ మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ అధిష్టానం ఆగ్రహానికు గురయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

తమన్నా కెరీర్‌కు 20 యేళ్లు... యాక్టింగ్‌ను ఓ వృత్తిగా చూడలేదంటున్న మిల్కీబ్యూటీ!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments