Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధ్యాహ్న భోజనంలో పాము... విద్యార్థులకు అస్వస్థత

Webdunia
ఆదివారం, 28 మే 2023 (08:59 IST)
బీహార్ రాష్ట్రంలో విద్యార్థుల కోసం అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకంలో విషాదం జరిగింది. ఈ రాష్ట్రంలోని ఓ పాఠశాలలో విద్యార్థుల కోసం వండిన మధ్యాహ్న భోజనంలో పాము కనిపించింది. ఆ భోజనం తిన్న చిన్నారుల్లో దాదాపు 25 మంది అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం వీరంతా స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 
 
చిన్నారుల ఆరోగ్యం మెరుగ్గానే ఉందని అధికారులు తెలిపారు. అయితే, ఆ భోజనాన్ని పాఠశాలలో వండలేదని.. ఓ కాంట్రాక్టరు సరఫరా చేసినట్లు సిబ్బంది చెబుతున్నారు. ఈ ఘటన అరారియా జిల్లాలోని ఫర్‌బిస్‌గంజ్‌ సబ్‌డివిజన్‌ పరిధి జోగ్‌బాని సెకండరీ స్కూలులో జరిగింది. మధ్యాహ్న భోజనం ఆరగించిన విద్యార్థుల్లో చాలామంది వాంతులు చేసుకున్నారు. పాఠశాల వద్దకు చేరుకున్న తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

మైసా చిత్రంలో గోండ్ మహిళగా రష్మిక మందన్న - నేడు కీలకసన్నివేశాల చిత్రీకరణ

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments