Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధ్యాహ్న భోజనంలో పాము... విద్యార్థులకు అస్వస్థత

Webdunia
ఆదివారం, 28 మే 2023 (08:59 IST)
బీహార్ రాష్ట్రంలో విద్యార్థుల కోసం అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకంలో విషాదం జరిగింది. ఈ రాష్ట్రంలోని ఓ పాఠశాలలో విద్యార్థుల కోసం వండిన మధ్యాహ్న భోజనంలో పాము కనిపించింది. ఆ భోజనం తిన్న చిన్నారుల్లో దాదాపు 25 మంది అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం వీరంతా స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 
 
చిన్నారుల ఆరోగ్యం మెరుగ్గానే ఉందని అధికారులు తెలిపారు. అయితే, ఆ భోజనాన్ని పాఠశాలలో వండలేదని.. ఓ కాంట్రాక్టరు సరఫరా చేసినట్లు సిబ్బంది చెబుతున్నారు. ఈ ఘటన అరారియా జిల్లాలోని ఫర్‌బిస్‌గంజ్‌ సబ్‌డివిజన్‌ పరిధి జోగ్‌బాని సెకండరీ స్కూలులో జరిగింది. మధ్యాహ్న భోజనం ఆరగించిన విద్యార్థుల్లో చాలామంది వాంతులు చేసుకున్నారు. పాఠశాల వద్దకు చేరుకున్న తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments