Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆడ, మగ విద్యార్థులు కలసి ఒకే చోట కూర్చుంటే..?

Webdunia
శనివారం, 7 అక్టోబరు 2023 (19:05 IST)
బీహార్ కాలేజీ ఓ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఆడ, మగ విద్యార్థులు కలసి ఒకే చోట కూర్చోవద్దని, స్నేహపూరితంగా మాట్లాడుకోవద్దంటూ నిషేధం విధించింది. దీంతో విద్యార్థులు నుండి తీవ్ర వ్యతిరేకత మొదలైంది. వాన్ జిల్లాలో జా ఇస్లామియా పీజీ కాలేజ్ (మైనారిటీ) హుకుం జారీ చేసింది. 
 
మహిళా,పురుష విద్యార్థులు కలిసి పక్క పక్కన కూర్చున్నా, సన్నిహితంగా మెలిగినా కాలేజ్ నుండి సస్పెండ్ చేస్తామని కళాశాల యాజమాన్యం తెలిపింది. 
 
నిజానికి అది బాలుర కళాశాల.. ఇటీవల సంవత్సరాల్లో యువతులను కూడా చేర్చుకుంటున్నారు.  క్రమశిక్షణ కోసం ఇలాంటి కఠినమైన చర్యలు తీసుకుంటున్నట్లు కళాశాల యాజమాన్యం తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments