Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆడ, మగ విద్యార్థులు కలసి ఒకే చోట కూర్చుంటే..?

Webdunia
శనివారం, 7 అక్టోబరు 2023 (19:05 IST)
బీహార్ కాలేజీ ఓ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఆడ, మగ విద్యార్థులు కలసి ఒకే చోట కూర్చోవద్దని, స్నేహపూరితంగా మాట్లాడుకోవద్దంటూ నిషేధం విధించింది. దీంతో విద్యార్థులు నుండి తీవ్ర వ్యతిరేకత మొదలైంది. వాన్ జిల్లాలో జా ఇస్లామియా పీజీ కాలేజ్ (మైనారిటీ) హుకుం జారీ చేసింది. 
 
మహిళా,పురుష విద్యార్థులు కలిసి పక్క పక్కన కూర్చున్నా, సన్నిహితంగా మెలిగినా కాలేజ్ నుండి సస్పెండ్ చేస్తామని కళాశాల యాజమాన్యం తెలిపింది. 
 
నిజానికి అది బాలుర కళాశాల.. ఇటీవల సంవత్సరాల్లో యువతులను కూడా చేర్చుకుంటున్నారు.  క్రమశిక్షణ కోసం ఇలాంటి కఠినమైన చర్యలు తీసుకుంటున్నట్లు కళాశాల యాజమాన్యం తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

థియేటర్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్

రీయూనియన్‌ కథతో రుష్య, మిర్నా మీనన్ జంటగా డాన్ బాస్కో

మహేంద్రగిరి వారాహి కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన సుమంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments