Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీహార్ విద్యార్థులకు శుభవార్త : డిగ్రీ పాస్ అయితే రూ.50 వేలు

Webdunia
గురువారం, 4 ఫిబ్రవరి 2021 (13:12 IST)
రాష్ట్ర విద్యార్థులకు బీహార్ ప్రభుత్వ శుభవార్త చెప్పింది. ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించింది. ఇంటర్ పాసయిన విద్యార్థినులకు రూ.25 వేలు, గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన విద్యార్థినులకు రూ.50 వేలు అందజేస్తామని తెలిపింది. 
 
ముఖ్యమంత్రి కన్యా ఉత్థాన్ పథకం కింద ఈ నగదు మొత్తాన్ని అందజేయనున్నారు. 2021 ఏప్రిల్ ఒకటి అనంతరం పరీక్షా ఫలితాలు విడుదలయ్యాక ఈ మొత్తాలను విద్యార్థినులకు అందజేయనున్నారు.  
 
కాగా, గతంలో 10 పాసయిన విద్యార్థినులకు రూ.10 వేలు, డిగ్రీ పాసయిన విద్యార్థినులకు రూ.25 వేలు అందజేసేవారు. బీహార్ ప్రభుత్వం క్యాబినెట్ మీటింగ్‌లో విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడంపై నిర్ణయం తీసుకుంది. 
 
ఈ సమావేశంలో ముఖ్యమంత్రి విద్యార్థి ప్రోత్సాహన్ యోజన పథకం కింద 33,66 మంది విద్యార్థినీ విద్యార్థులకు ప్రోత్సాహకాలను అందించేందుకు "బీహార్ అత్యవసర సహాయ నిధి" నుంచి రూ.34 కోట్లు ఖర్చు చేసేందుకు అనుమతినిచ్చారు. ఈ పథకంలో మెట్రిక్, ఇంటర్ ఫస్ట్ క్లాసులో పాసైన విద్యార్థులకు రూ.15 వేలు చొప్పున ఆర్థిక సహాయం అందజేయనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 షూటింగ్ పూర్తి, మూడేళ్ళ మేకింగ్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments