Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుందనపు బొమ్మలా శోభనం గదికి వెళ్తే.. భర్త స్థానంలో మరిది.. చివరికి?

Webdunia
ఆదివారం, 13 అక్టోబరు 2019 (15:50 IST)
కొత్తగా పెళ్లైంది. ఇక శోభనం కోసం ఆ వధువు కుందనపు బొమ్మలా తయారైంది. శోభనం కోసం గదిలోకి అడుగుపెట్టింది. కానీ శోభనం గదిలోకి వెళ్లిన కొత్త పెళ్లి కూతురికి షాక్ తప్పలేదు. తనతో ఉన్నది భర్త కాదని.. వేరే వ్యక్తి కాదని తెలిసి షాక్ అయ్యింది. కట్టుకున్న భర్తే వేరే వ్యక్తితో శోభనం సిద్ధం చేశాడని తెలిసి.. మోసపోయానని వాపోయింది. ఈ ఘటన బీహార్‌లోని పాట్నాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. భర్త కోసం శోభనపు గదిలోకి వెళ్లిన కొత్త పెళ్లి కూతురుని వెనక నుంచి వేరొక వ్యక్తి హత్తుకున్నాడు. అతడు తన భర్తేనని భావించిన ఆ యువతికి కిటికీలోంచి వచ్చిన వెలుతురు నిజాన్ని తెలియజేసేలా చేసింది. ఆ వెలుతురులో తనతో శృంగారంలో మునిగిపోయిన వ్యక్తి భర్త కాదని తెలిసింది. దింతో ఒక్కసారిగా లేచి గదిలో లైట్ వేసే సరికి తన భర్త స్థానంలో ఉంది అతని సోదరుడు అని తెలుసుకొని దిగ్భ్రాంతికి గురైంది. 
 
తనకు మరిది వరుస అయిన భర్త సోదరుడు తన శోభనం గదిలో తనపై చేయి వేయడంతో తన భర్త సోదరున్ని నిలదీసింది. ఇదంతా మామూలే అని తన అన్నయ్యే గదిలోకి పంపించాడని మరిది చెప్పడంతో మోసపోయానని గ్రహించింది. వెంటనే ఫోన్ అందుకుని తన కుటుంబ సభ్యులకు జరిగిన విషయాన్ని మెసేజ్ పెట్టింది. దీంతో ఆ యువతి కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shashti purthi : రాజేంద్రప్రసాద్ నటించిన షష్టి పూర్తి మూవీ రివ్యూ

పోలీస్ కంప్లెయింట్ నుంచి వరలక్ష్మి శరత్ కుమార్ ఫస్ట్ లుక్

తప్పు చేస్తే సారీ చెప్పాలి.. తప్పు చేయకుంటే క్షమాపణ చెప్పను : కమల్ హాసన్

జార్జియాలో "అఖండ-2" మూవీ షూటింగ్

Sugar Baby: నటి త్రిష కృష్ణన్‌పై ట్రోల్స్.. కారణం ఏంటంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments