కుందనపు బొమ్మలా శోభనం గదికి వెళ్తే.. భర్త స్థానంలో మరిది.. చివరికి?

Webdunia
ఆదివారం, 13 అక్టోబరు 2019 (15:50 IST)
కొత్తగా పెళ్లైంది. ఇక శోభనం కోసం ఆ వధువు కుందనపు బొమ్మలా తయారైంది. శోభనం కోసం గదిలోకి అడుగుపెట్టింది. కానీ శోభనం గదిలోకి వెళ్లిన కొత్త పెళ్లి కూతురికి షాక్ తప్పలేదు. తనతో ఉన్నది భర్త కాదని.. వేరే వ్యక్తి కాదని తెలిసి షాక్ అయ్యింది. కట్టుకున్న భర్తే వేరే వ్యక్తితో శోభనం సిద్ధం చేశాడని తెలిసి.. మోసపోయానని వాపోయింది. ఈ ఘటన బీహార్‌లోని పాట్నాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. భర్త కోసం శోభనపు గదిలోకి వెళ్లిన కొత్త పెళ్లి కూతురుని వెనక నుంచి వేరొక వ్యక్తి హత్తుకున్నాడు. అతడు తన భర్తేనని భావించిన ఆ యువతికి కిటికీలోంచి వచ్చిన వెలుతురు నిజాన్ని తెలియజేసేలా చేసింది. ఆ వెలుతురులో తనతో శృంగారంలో మునిగిపోయిన వ్యక్తి భర్త కాదని తెలిసింది. దింతో ఒక్కసారిగా లేచి గదిలో లైట్ వేసే సరికి తన భర్త స్థానంలో ఉంది అతని సోదరుడు అని తెలుసుకొని దిగ్భ్రాంతికి గురైంది. 
 
తనకు మరిది వరుస అయిన భర్త సోదరుడు తన శోభనం గదిలో తనపై చేయి వేయడంతో తన భర్త సోదరున్ని నిలదీసింది. ఇదంతా మామూలే అని తన అన్నయ్యే గదిలోకి పంపించాడని మరిది చెప్పడంతో మోసపోయానని గ్రహించింది. వెంటనే ఫోన్ అందుకుని తన కుటుంబ సభ్యులకు జరిగిన విషయాన్ని మెసేజ్ పెట్టింది. దీంతో ఆ యువతి కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika NM: ఫెయిల్యూర్స్ వస్తే బాధపడతా.. వెంటనే బయటకు వచ్చేస్తా : నిహారిక ఎన్ ఎం.

Akshay Kumar: హైవాన్ క్యారెక్టర్ అనేక అంశాల్లో నన్ను ఆశ్చర్యపరిచింది : అక్షయ్ కుమార్

Srinidhi Shetty: శ్రీనిధి శెట్టి నుదుటిపై గాయం ఎందుకయింది, ఎవరు కొట్టారు...

Venky 77: వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మల్లీశ్వరీ సీక్వెల్ !

Janhvi : రామ్ చరణ్, జాన్వీ కపూర్ పై పెద్ది కోసం పూణేలో సాంగ్ షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

రష్మిక మందన్న, ప్రముఖ క్రియేటర్‌లతో జతకట్టిన క్రాక్స్

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments